రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఎస్సీలందరూ ఆర్థికంగా స్థిరపడాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. చింతకాని మండలంలో పాతర్లపాడు, రైల్వేకాలనీ, జగన్నాథ�
పేద ప్రజల కడుపులు నింపుతున్న సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వంచనగిరి గ్రామంలో 118, శాయంపేటలో 64, మచ్చాపురంలో 119, హర్జ్యాతండాలో 7, ఊకల్లో 76, అనంతారంలో 37, విశ్వనాథపురం
వికారాబాద్ జిల్లాలో ఆసరా పింఛన్దారుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 92,171 మందికి పింఛన్ అందుతుండగా.. కొత్తగా మరో 25,121 మందికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. దీంతో మొత్తం జిల్లాలో 1,17,292 మందిక
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన సోమని లక్ష్మమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.35వ�
ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ
దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శవంతమైన పథకం.. ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదు.. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకత పాటించాలి.. ఎవరైనా రూపాయి లంచం తీసుకున్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు కేసు పెట్టిస్�
ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంల�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దళితబం ధు పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నాగపురి, గుర్జక
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలిచ్చి.. ఈ ప్రాంత ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలి�
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వల్లనే పేదల చిరకాల స�
పేదరికంలో మగ్గుతున్న వారి జీవితాల్లో ‘దళితబంధు’ కొత్త కాంతులు నింపింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న దళితులకు కొండంత ఆసరాగా నిలిచింది. గతంలో సామాజిక వివక్ష, వెనుకబాటుకు గురైన కుటుంబాలు స్వయం సమృద
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం స క్కు సూచించారు. మండలకేంద్రంలోని ఎం పీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎం పీపీ కుమ్ర తిరుమల అధ్యక్షతన శుక్రవా రం నిర్వహించిన మండల సమావేశానికి ఆ య
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�