మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకం లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాప
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు తొలివిడుత యూనిట్ల పంపిణీకి జిల్లాలో రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే ఎంపికైన వారిలో 203 మందికి కోరిన యూనిట్లు మంజూరయ్యాయి. �
వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలు వేగంగా జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోగా ఎంపికలు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్ర�
ఈమె పేరు పెగ్గర్ల మౌనిక. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ఈమె కరీంనగర్లోని ఎంసీహెచ్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు, సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రైవ�
ఖానాపూర్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. గురువ
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఎమ్మెల్యే మాగంటి | చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
మంత్రి మల్లారెడ్డి | సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనికార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.