తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా న�
మధ్యప్రదేశ్కు చెందిన రామ్కాళీ వయసు 61 ఏండ్లు. ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకొని గ్యాస్ ఉన్నంతవరకు వాడారు. మళ్లీ నింపించుకోలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘సిలిండర్�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న దళితబంధు పథకంపై లబ్ధిదారులకు �
సామాజిక సంస్కరణవాది.. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు ఆమరణాంతం కృషిచేసిన మహనీయుడు.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది. ఎంతకాలం జీవించామన్�
నిజమైన దళితబంధు ముఖ్యమంత్రి కేసీఆరేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎంపికైన 561 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీని కలెక్టరేట్�
దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్, చింతల్బస్తీలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం సాక్షిగా దళిత బంధు పథక�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకం లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాప
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు తొలివిడుత యూనిట్ల పంపిణీకి జిల్లాలో రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే ఎంపికైన వారిలో 203 మందికి కోరిన యూనిట్లు మంజూరయ్యాయి. �
వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలు వేగంగా జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోగా ఎంపికలు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్ర�
ఈమె పేరు పెగ్గర్ల మౌనిక. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ఈమె కరీంనగర్లోని ఎంసీహెచ్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు, సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రైవ�