మేడ్చల్ మండలం గౌడవెల్లిలో గురువారం గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. గొర్రెల యూనిట్లకు పశుసంవర్ధక శాఖ 18 మందిని ఎంపిక చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.