ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకలో క్రికెట్ గురించి చర్చించేందుకు ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నడుం బిగించాడు. ఈ క్రమంలో బీసీసీఐతోపాటు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సెక్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వచ్చే నెల ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్లో మన అమ్మాయిలు 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్�
90వ దశకంలో భారత క్రికెట్లో సచిన్తో పాటు ఆడిన అతడి చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. తనకు బీసీసీఐ నుంచి వచ్చే పింఛన్ తప్ప మరే విధమైన ఆదాయమూ లేదని, తనను ఆదుకోవాలని వేడుక
సుమారు ఆరేండ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఈ పర్యటనకు ఎంపికైన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ ను
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా లెజెండరీ ప్లేయర్లతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఇలా భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ ఒకటి నిర్వహ�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిం�
వాస్తవానికి ఐపీఎల్కు ఇప్పుడు ఆఫ్ సీజన్. ఐపీఎల్-15 ముగిశాక ‘మీడియా రైట్స్’ అంశం తప్ప అందుకు సంబంధించిన వార్తలేవీ మీడియాలో అంతగా ప్రాధాన్యం సంపాదించలేదు. కానీ రెండ్రోజుల నుంచి ఐపీఎల్ మళ్లీ పతాక శీర్షికలక�
కోల్కతా: లెజెండ్స్ లీగ్లో పాల్గొనే భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. ఈ యేడాది లెజెండ్స్ లీగ్లో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 16న ఇండియా మహా�
జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత హెడ్కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్నకు ముందు జింబాబ్వేలో పర్యటించనున�
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టులు, వన్డేలు మినహా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చే�
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
ఆసియా కప్ జరిగిన తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో సిరీస్లు ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. భారత జట్టు మొదట�
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�