కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని
ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహ
టీమిండియా సారథి రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2023 ముందున్న నేపథ్యంలో వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించ�
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
బెంగళూరు: యువ పేసర్ దీపక్ చాహర్ కోలుకునేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తున్నది. విండీస్తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ దీపక్.. ఐపీఎల్ పదిహేనో సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే లీగ్ నుంచి తప్పుకున్నా�
ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శ
అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్ లో ఎంత చెబితే అంత అని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఏం చెబితే అది జరిగి తీరుతుందని �
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ. 48,390 కోట్లు వెనకేసుకున్న బీసీసీఐ.. స్వదేశంలో మ్యాచులు నిర్వహిస్తున్న తీరుప�
సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పి�
నానాటికీ తన విలువను పెంచుకుంటూ పోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ. 48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31) లో మీడియా హక్కుల ద్వారా
గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
Rahul Tewatia | దేశవాళీతో పాటు ఐపీఎల్ లో ఆడే ప్రతి క్రికెటర్ అంతిమ లక్ష్యం జాతీయ జట్టులో చోటు సంపాదించడమే. భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టన్నుల కొద�