ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా పదవీకాలం ముగియనున్నది. ఈ పరిస్థితుల్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే నిలువరిస్తూ టీమ్ఇండియా విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఇదే జోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి మాంచ
సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లక�
పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ విమర్శల జడివానను ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అండగా నిలిచాడు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసింది తక్కువేమీ కాదని.. అంతర్జా�
భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో.. భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. �
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. వచ్చే నెల 22న టీమిండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తో ఒక మ్యాచ్ ఆడాలని కేంద్రం బీసీసీఐని కోరింది. భారతదేశానికి స్వాతం
టీమిండియాకు విరాట్ కోహ్లి తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ వచ్చాక కూడా సిరీస్కు ఒక కెప్టెన్ అంటూ బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మతో పాటు క�
భారత సీనియర్ సెలక్షన్ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొటేషన్ పాలసీ పేరిట ఆటగాళ్లకు సిరీస్ కు సిరీస్ మధ్యలో విశ్రాంతినివ్వడంపై బీసీసీఐ తీరును మాజీ క్రికెటర్లు, క్రికెట్ ప�
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ 50వ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్లో టీమిండియా పర్యటన సందర్భంగా లండన్లో ఉన్న గంగూలీ.. ఇక్కడి ప్రఖ్యాత ‘లండన్ ఐ’ వద్ద డ్యాన్స్ చే
టీ20 ప్రపంచకప్-2022 దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడనున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ వెంటనే వెస్టిండీస్ కు వెళ్లనుంది. అదీ ముగిశాక నేరుగా స్వదేశానికి వచ�
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1972 జులై 8న కోల్కతాలో పుట్టిన దాదా.. 1992 నుంచి 2008 వరకు అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు
శ్రీలంక పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచులను నెగ్గిన భారత జట్టు.. పల్లెకెల వేదికగా గురువారం జరిగిన చివరి వన్డేలోనూ విజయం సాధించింది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత సీనియర్ సెలక్షన్ కమిటీ షాక్ ఇవ్వబోతుందా..? పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆడకున్నా కోహ్లీని ఇంకా జట్టులోకి నెట్టుకురావడం కష్టమని భావిస్తుందా..? అంటే అవుననే �
ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�