ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శ
అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్ లో ఎంత చెబితే అంత అని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఏం చెబితే అది జరిగి తీరుతుందని �
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ. 48,390 కోట్లు వెనకేసుకున్న బీసీసీఐ.. స్వదేశంలో మ్యాచులు నిర్వహిస్తున్న తీరుప�
సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పి�
నానాటికీ తన విలువను పెంచుకుంటూ పోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ. 48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31) లో మీడియా హక్కుల ద్వారా
గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
Rahul Tewatia | దేశవాళీతో పాటు ఐపీఎల్ లో ఆడే ప్రతి క్రికెటర్ అంతిమ లక్ష్యం జాతీయ జట్టులో చోటు సంపాదించడమే. భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టన్నుల కొద�
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నది. 74 మ్యా�
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతున్న సమయంలోనే.. మరో యువ జట్టును ఐర్లాండ్ టూర్కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడే జట్టును ప్రకటించింది. ఈ
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్. అందుకే దీని మీడియా హక్కుల కోసం బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ మీడియా హక్కులు (IPL Media Rights) ఏకంగా రూ.48,390 కోట్లు పలికాయి. దీంతో ప్�
ప్రసార హక్కుల రికార్డు ధర డిస్నీ స్టార్కు టెలివిజన్, డిజిటల్ హక్కులు వయాకామ్కు న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పడింది. పట్టుకుంటే బంగారం అన్న రీతిలో ఐపీఎల్ ప్రసార హక్�
మూడు రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు పలు దిగ్గజ క్రీడా లీగ్ నిర్వాహకులలో ఆసక్తి రేపుతున్న IPL మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ హక్కులు ఎవరికీ దక్కాయో
IPL ప్రసారహక్కుల ద్వారా దండిగా ఆర్జిస్తున్న BCCI.. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శిఖరాలకు చేరింది. క్రికెట్ ఆడని దేశాలలో ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్ లీగ్ లకు ఉండే క్రేజ్, విలువనూ దాటుకుని ముందుకు దూసుకెళ్లుత