బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. 2023-2027 కాలానికి గాను నాలుగు ప్యాకేజీలలోని ఎ (ఇండియాలో టీవీ హక్కులు), బ
ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించే లీగ్స్లో ఐపీఎల్ ఒకటి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షు సౌరవ్ గంగూలీ కూడా చెప్పాడు. దాదాపు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఐపీఎల్ ఎక్కువ రెవెన్యూ
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
భారత్లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంట�
IPL Media Rights | ఐపీఎల్ మీడియా హక్కుల (2023-27 కాలానికి) ద్వారా భారీగా ఆర్జించాలని భావిస్తున్న బీసీసీఐకి టెండర్ వేసిన సంస్థలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ నుంచి ప్రముఖ రి�
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పరిది మరింత పెరగనున్నది. ఇప్పటికే రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ లో 74 మ్యాచులాడుతున్న పది జట్లు.. రాబోయే సీజన్లలో మరిన్ని ఎక్కువ
హైదరాబాద్: మహిళా క్రికెట్కే వన్న తెచ్చిన మిథాలీ రాజ్ శకం ముగిసింది. భారత మహిళల క్రికెట్లో రెండు దశాబ్ధాల క్రితం కొత్త వరవడిని సృష్టించిన మిథాలీ ఇక బ్యాట్కు సెలువు చెప్పింది. 23 ఏళ్ల కెరీర్�
హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు బంగారు బాతులా దొరికిన ఐపీఎల్ త్వరలోనే మరో భారీ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమౌతున్నది. 2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వేల కో
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ పై అతడి సారథ్యంలోనే ఆడుతూ వెలుగు వెలిగిన హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను బాగా ఆడటం వల్లే గంగూలీ బతికిపోయాడని.. ల�
బీసీసీఐకి బంగారు బాతులా దొరికిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విలువ నానాటికీ పెరుగుతున్నది. ఇప్పటికే మీడియా రైట్స్, ప్రమోటర్లు, బ్రాండ్ వాల్యూ విషయంలో సీజన్ కో రికార్డు సృష్టిస్తున్న ఐపీఎల్ తాజాగా మరో
బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనాయ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా గంగూలీ చేసిన క్ర
క్రికెట్ కు సంబంధించిన విషయాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల ఒరి
ఐపీఎల్ విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ తదుపరి సిరీస్లపై దృష్టి పెట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఈనెల 5వ తేదీన ఢిల్లీలో కలువనుండగా, గురువారం దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడకు చేరుకోనుంది.
ఉత్కంఠ భరితంగా సాగిన క్రికెట్ పండుగ ఐపీఎల్ ముగిసింది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కప్పు ఎగరేసుకెళ్లింది. ఈ వేడుకల ముగింపులో భాగంగా.. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గ్రౌండ్ స్టాఫ్కు బీసీస