దేశంలో వారసత్వం వర్ధిల్లుతున్నది. ఇన్నాళ్లు ఇది రాజకీయాలకే పరిమితమైందనుకున్నాం. కానీ క్రీడల్లోనూ ఈ పోకడ కొనసాగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐలో వారసుల హవా �
భారతదేశంలో పురుషుల క్రికెట్కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్�
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగింపు ఉత్సవాలకు బీసీసీఐ బిడ్డింగ్కు ఆహ్వానించింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లుగా ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించడం లేదు. అయితే ఈసారి వేడుకలను ఘనం�
ముంబై: ఐపీఎల్ 2022 ప్రస్తుతం కొద్ది మంది ప్రేక్షకుల మధ్య నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముంబై, పుణె స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవి కోసం ఆసక్తికర పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుత చైర్మన్ న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే పదవీకాలం ఈ ఏడాది ఆఖర్లో ముగుస్తున్నది. �
ఐపీఎల్ పండుగ వచ్చేసింది. కరోనా భయంతో కేవలం నాలుగు వేదికల్లోనే జరుగుతున్న ఈ టోర్నీలో ప్రేక్షకుల సందడి చాలా తక్కువగా ఉంది. టోర్నీ ఆరంభంలోనే సుమారు 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించి�
టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను బీసీసీఐ సముచితంగా గౌరవించింది. ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం సందర్భంగా శనివారం.. టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయల చెక్ను అందించిన బో�
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న కేరళ పేసర్ శ్రీశాంత్.. దేశీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్. ఆ తర్వ�
క్రికెట్ పండగ ఐపీఎల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 26న ఈ వేడుక ప్రారంభం అవుతుందని ఐపీఎల్ నిర్వాహకులు అంతకుముందే ప్రకటించారు. ఈసారి మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. దీంతో మ్యాచులు నిర్వహించ�
టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షక