టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత సీనియర్ సెలక్షన్ కమిటీ షాక్ ఇవ్వబోతుందా..? పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆడకున్నా కోహ్లీని ఇంకా జట్టులోకి నెట్టుకురావడం కష్టమని భావిస్తుందా..? అంటే అవుననే �
ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సి�
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు తొలి విజయం సాధించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. తొలు�
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు ముగిసిన తర్వాత ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు గాను బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. అయితే టీ20 సిరీస్ కు �
ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్ తో మొదలుకావాల్సి ఉన్న టెస్టులో టీమిండియాను జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోకపోవడంత�
టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను అతడి అభిమానులతో పాటు జట్టులోని సహచరులు కూడా ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్’ అని పిలుస్తారు. ఠాకూర్ ఏదైనా మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శన చేస్తే ఇక అతడి నిక్ నేమ్ మీద సోషల్ మీ
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. దీని కోసం లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. దాంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ
కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని
ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహ
టీమిండియా సారథి రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2023 ముందున్న నేపథ్యంలో వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించ�
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర