ఐపీఎల్ పండుగ వచ్చేసింది. కరోనా భయంతో కేవలం నాలుగు వేదికల్లోనే జరుగుతున్న ఈ టోర్నీలో ప్రేక్షకుల సందడి చాలా తక్కువగా ఉంది. టోర్నీ ఆరంభంలోనే సుమారు 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించి�
టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను బీసీసీఐ సముచితంగా గౌరవించింది. ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం సందర్భంగా శనివారం.. టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయల చెక్ను అందించిన బో�
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న కేరళ పేసర్ శ్రీశాంత్.. దేశీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్. ఆ తర్వ�
క్రికెట్ పండగ ఐపీఎల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 26న ఈ వేడుక ప్రారంభం అవుతుందని ఐపీఎల్ నిర్వాహకులు అంతకుముందే ప్రకటించారు. ఈసారి మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. దీంతో మ్యాచులు నిర్వహించ�
టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షక
భారత జట్టు షెడ్యూల్లో మరో సిరీస్ను బీసీసీఐ చేర్చింది. వరుసగా సిరీసులు ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు.. శ్రీలంకతో టెస్టుల తర్వాత టీ20 క్రికెట్ పండుగ ఐపీఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడతార�
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త! భారత్, శ్రీలంక మధ్య శుక్రవారం నుంచి మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ విరాట్�
కోహ్లీ కెరీర్లో అరుదైన మైలురాయిలా నిలిచే 100వ టెస్టుపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) యూ టర్న్ తీసుకుంది. శ్రీలంకతో జరిగిన చివరి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన పీసీఏ.. మొహాలీ టెస్టుకు మాత్�
రంగియోర (న్యూజిలాండ్): వామప్ మ్యాచ్లో గాయపడిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని బ
2 గ్రూప్లు, 4 వేదికలు.. 10 జట్లు,70 మ్యాచ్లు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీల వివరాలను బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. రెండు కొత్త జట్ల రాకతో గతానికి భిన్నంగా లీగ్ దశను రెండు గ�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఈ సారి సరికొత్తగా జరగనుంది. కొత్తగా రెండు జట్లు చేరడతో ఈ లీగ్లో తలపడే జట్ల సంఖ్య పదికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మేజర్ అప్డేట్ ఇచ్చ�