దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు విధిగా ఐదు రోజులు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 17 నుంచి ఈ టోర్నీ తొలి దశ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ మంగళవారం అన్నీ రాష్ర్టాల బోర్డుల�
IND vs WI | వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ
ప్రాక్టీస్లో ప్లేయర్లు అహ్మదాబాద్: స్వదేశీ సీజన్ను విజయంతో ప్రారంభించిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్పై సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్�
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ రంగంలో బీసీసీఐకి ఓ ప్రత్యేక స్థానం. దాని ఆర్థిక వనరులు… పలుకుబడి.. మరే ఇతర క్రికెట్ బోర్డులకు లేదు. అంతగా ఆర్థిక పుష్టితో బలమైన బోర్డుగా బీసీసీఐ నిలబడింది. కానీ.. �
Team India | కోహ్లీకి, కుంబ్లేతో సమస్య ఏంటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు చేశారు. అప్పుడు టీమిండియా మేనేజర్గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చాడు.
ఎన్నో అంచనాలతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్యంగా ఓటమి పాలైంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మిగతా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోయింది.
ఈనెల 16 నుంచి తొలి దశ మ్యాచ్లు న్యూఢిల్లీ: దేశవాళీ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ ఎట్టకేలకు మొదలుకాబోతున్నది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లుగా నిలిచిపోయిన రంజీ టోర్నీ ఈనెల 16 నుంచి మొదలుకానుంది. ఈ మ�
రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు షారుఖ్ఖాన్, సాయి కిశోర్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న సిరీస్లలో వ
జూన్లో నాకౌట్ మ్యాచ్లు: బీసీసీఐ న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీని ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. రెండు విడతలుగా నిర్వహించే ఈ టోర్నీలో మొదట లీగ్ మ్య�
కుల్దీప్యాదవ్కు మళ్లీ పిలుపు విండీస్తో సిరీస్లకు జట్ల ఎంపిక న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్లేయర్లను మార్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్
BCCI | టీమిండియా ఎంపికలో కీలక భూమిక పోషించేంది సెలక్షన్ కమిటీ. ఈ కమిటీ నిర్ణయాల్లో బీసీసీఐ వేలు పెట్టకూడదు. కానీ ఒక బీసీసీఐ అధికారి సెలక్షన్ మీటింగ్స్లో పాల్గొనేవాడని, అతను కూడా