ఎన్నో అంచనాలతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్యంగా ఓటమి పాలైంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మిగతా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోయింది.
ఈనెల 16 నుంచి తొలి దశ మ్యాచ్లు న్యూఢిల్లీ: దేశవాళీ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ ఎట్టకేలకు మొదలుకాబోతున్నది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లుగా నిలిచిపోయిన రంజీ టోర్నీ ఈనెల 16 నుంచి మొదలుకానుంది. ఈ మ�
రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు షారుఖ్ఖాన్, సాయి కిశోర్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న సిరీస్లలో వ
జూన్లో నాకౌట్ మ్యాచ్లు: బీసీసీఐ న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీని ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. రెండు విడతలుగా నిర్వహించే ఈ టోర్నీలో మొదట లీగ్ మ్య�
కుల్దీప్యాదవ్కు మళ్లీ పిలుపు విండీస్తో సిరీస్లకు జట్ల ఎంపిక న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్లేయర్లను మార్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్
BCCI | టీమిండియా ఎంపికలో కీలక భూమిక పోషించేంది సెలక్షన్ కమిటీ. ఈ కమిటీ నిర్ణయాల్లో బీసీసీఐ వేలు పెట్టకూడదు. కానీ ఒక బీసీసీఐ అధికారి సెలక్షన్ మీటింగ్స్లో పాల్గొనేవాడని, అతను కూడా
భారత్లోనే జరుపాలంటున్న ఫ్రాంచైజీలు ముంబై, పుణెలోమ్యాచ్లు జరిగే అవకాశం ప్రత్యామ్నాయ వేదికలుగా యూఏఈ, దక్షిణాఫ్రికా ఐపీఎల్ నిర్వహణపై భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్) �
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే మొత్తం నాల
Under-19 World Cup: వెస్టిండీస్లో అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న భారత క్రికెట్ క్యాంపులో కరోనా కలకలం రేపింది. క్యాంపులోని నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రిక
ముంబై: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వర్చువల్ మీడియా భేటీలో బీసీసీఐ వైఖరిని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టాడు. ఏకం
Virat kohli 100th test match | టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీకి.. బీసీసీఐ ఆఖరి అవకాశంగా తన కెరీర్ వందో టెస్టులో నాయకత్వం వహించే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథ�