కేప్టౌన్: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు శనివారం కేప్టౌన్ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చ�
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ రెండు నెలల ముందే జట్టును ప్రకటించింది. మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న మెగాట
Ganguly | దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ.. మరోసారి క్రికెట్పై ఈ మహమ్మారి పంజా విసురుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జనవరి 13 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ జరుగుతుందా?
కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల కిందట సేకరించిన శాంపిల్స్లో దాదాకు డెల్టా ప్లస్ నిర్ధారణ అయ్యిందని శనివారం త�
కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. కరోనా బారిన పడి స్థానిక హాస్పిటల్లో చేరిన 49 ఏండ్ల దాదా.. చికిత్స అనంతరం శుక్రవారం ఇంటికి చేరాడు. అయితే మరికొన్ని రోజుల పాటు గంగ�
కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్లాండ్ దవాఖాన వెల్లడించింది. దాదాకు చికిత్స అందిస్తున్నామని.. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని బుధవారం విడుదల చేసిన హెల్త్ �
Virat Kohli Captaincy | టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య నడుస్తున్న కెప్టెన్సీ వివాదంపై భారత్ మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు
అండర్-19 ప్రపంచకప్నకు భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యుల�
Virat kohli | టెస్ట్, వన్డే సిరీస్ కోసం టీమిండియా సౌతాఫ్రికా చేరుకుంది. ఇందులో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ ప్రాక్టీస్
Virat kohli captaincy | కోహ్లీని బిసిసిఐ సెలెక్టర్లు వన్డే జట్టు సారథ్యం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయపై బిసిసిఐ, విరాట్ కోహ్లీల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బో�