విజయవంతమైన సారథికి బీసీసీఐ వీడ్కోలు భారత విజయవంతమైన కెప్టెన్ల జాబితా మొదలయ్యేదే అతడి పేరుతో.. సారథిగా అతడి గణాంకాలు పరిశీలిస్తే ఇవి నిజమేనా అనే అనుమానాలు రాకమానవు! బ్యాట్ పట్టి క్రీజులో అడుగుపెట్టిన�
హిట్మ్యాన్కే వన్డే పగ్గాలు టెస్టులకే కోహ్లీ పరిమితం రహానే వైస్ కెప్టెన్సీకి ఎసరు హనుమ విహారికి చోటు దక్షిణాఫ్రికాతో టెస్టులకు జట్టు ఎంపిక అనుమానాలు నిజమయ్యాయి! గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ మార్పు
BCCI Likely to Announce India Squad For South Africa Tour Today | దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనున్నది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు,
షెడ్యూల్లో మార్పులు బీసీసీఐ ఏజీఎమ్ కీలక నిర్ణయం కోల్కతా: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నా�
నేడు బీసీసీఐ ఏజీఎమ్ కోల్కతా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కోహ్లీసేన.. దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ప్రకారం సాగుతుందా లేక మార్పులు ఉంటాయా అనేది తేలనుంది. శనివారం భారత క్
కోల్కతా: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రీజు వదిలి బయటకు వచ్చి లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడితే.. మరో మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్ తన ఆఫ్స్పిన్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడ�
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండవ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో ఆ టూర్పై సందిగ్ధం నెలకొన్నది. దీనిపై ఇవాళ క్రి�
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన క్రికెట్ సిరీస్ వారం రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సిరీస్ డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడేందుకు దక
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కోల్కతా: షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే ఆటగాళ్ల భద్రత, ఆర
కాన్పూర్: న్యూజిలాండ్తో సిరీస్కు ముందు భారత ఆటగాళ్లకు కేవలం ‘హలాల్’ మాంసం మాత్రమే అందించాలని నిర్ణయించిన బీసీసీఐ నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. కాన్పూర్ వేదికగా గురువారం నుంచి భారత్, న్యూజిలాం�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మూడు మెగాటోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. రానున్న ఎనిమిదేండ్ల(2024-31)లో ప్రపంచకప్ టోర్నీల వేదికలను ఐసీసీ మంగళవారం అధికారికంగా ఖరారు చేసింది. ఇందులో భా�
జైపూర్: టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో రేపు జరగనున్న తొలి టీ20 కోసం జైపూర్లో సోమవారం రోహిత్ సేన ప్రాక్టీస్ చేసింది. అయితే కోచ్గా ద్రావిడ్ బా�
హర్షల్, అవేశ్, వెంకటేశ్కు పిలుపు కోహ్లీ, బుమ్రాకు రెస్ట్.. పాండ్యాకు ఉద్వాసన న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లే హిట్మ్యాన్ రోహిత్ శర్మ భారత టీ20 జట్టు పగ్గాలు చేపట