రంగియోర (న్యూజిలాండ్): వామప్ మ్యాచ్లో గాయపడిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని బ
2 గ్రూప్లు, 4 వేదికలు.. 10 జట్లు,70 మ్యాచ్లు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీల వివరాలను బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. రెండు కొత్త జట్ల రాకతో గతానికి భిన్నంగా లీగ్ దశను రెండు గ�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఈ సారి సరికొత్తగా జరగనుంది. కొత్తగా రెండు జట్లు చేరడతో ఈ లీగ్లో తలపడే జట్ల సంఖ్య పదికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మేజర్ అప్డేట్ ఇచ్చ�
ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు న�
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ వృద్ధిమాన్ సాహా. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ ఇటీవల బాంబు పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుక�
మార్చి 2న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ న్యూఢిల్లీ: పలు కీలక అంశాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలో సమావేశం కాబోతున్నది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు టోర్నీల న�
Rahul Dravid | శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్లో పలువురు సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా కూడా ఒకడు. అతని స్థానంలో యువ ప్లేయర్ కేఎస్ భరత్కు బీసీసీఐ అవకా�
ప్రాక్టీస్లో విరాట్ కోహ్లీ బుధవారం విండీస్తో తొలి టీ20 కోల్కతా: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. తన బ్�
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు విధిగా ఐదు రోజులు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 17 నుంచి ఈ టోర్నీ తొలి దశ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ మంగళవారం అన్నీ రాష్ర్టాల బోర్డుల�