న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండవ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో ఆ టూర్పై సందిగ్ధం నెలకొన్నది. దీనిపై ఇవాళ క్రి�
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన క్రికెట్ సిరీస్ వారం రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సిరీస్ డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడేందుకు దక
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కోల్కతా: షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే ఆటగాళ్ల భద్రత, ఆర
కాన్పూర్: న్యూజిలాండ్తో సిరీస్కు ముందు భారత ఆటగాళ్లకు కేవలం ‘హలాల్’ మాంసం మాత్రమే అందించాలని నిర్ణయించిన బీసీసీఐ నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. కాన్పూర్ వేదికగా గురువారం నుంచి భారత్, న్యూజిలాం�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మూడు మెగాటోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. రానున్న ఎనిమిదేండ్ల(2024-31)లో ప్రపంచకప్ టోర్నీల వేదికలను ఐసీసీ మంగళవారం అధికారికంగా ఖరారు చేసింది. ఇందులో భా�
జైపూర్: టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో రేపు జరగనున్న తొలి టీ20 కోసం జైపూర్లో సోమవారం రోహిత్ సేన ప్రాక్టీస్ చేసింది. అయితే కోచ్గా ద్రావిడ్ బా�
హర్షల్, అవేశ్, వెంకటేశ్కు పిలుపు కోహ్లీ, బుమ్రాకు రెస్ట్.. పాండ్యాకు ఉద్వాసన న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లే హిట్మ్యాన్ రోహిత్ శర్మ భారత టీ20 జట్టు పగ్గాలు చేపట
T20 World Cup | కొందరు ప్లేయర్స్ భారత జట్టుకు ఆడటం కన్నా ఐపీఎల్ ఆడటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారని ఆరోపించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ ఆడొద్దని తను చెప్పడం లేదని, కానీ దేశానికి ప్రాతినిధ్యం వహించే
బోణీ కొట్టిన టీమ్ఇండియా 66 పరుగుల తేడాతో అఫ్గాన్ చిత్తు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. నాకౌట్ అవకాశాలు సన్నగిల్లాక టీమ్ఇండియా సమిష్టిగా సత్తాచాటింది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ వేసిన అద్భు�
2023 వరకు బాధ్యతల్లో కివీస్తో సిరీస్ నుంచి జట్టుతో న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్గా దిగ్గజ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించనట్లుగానే రవిశాస్త్రి వారసుడిగా ద్రవిడ్ను నియమిస్తూ బీసీసీ
T20 World Cup | టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నుంచి వార్తల్లో నిలిచిన టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా. 2019లో వెన్నెముక ఆపరేషన్ తర్వాత అతను బౌలింగ్ చేయలేదు.
దుబాయ్: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో పాల్గొనే రెండు కొత్త జట్లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్, లక్నో వేదికలుగా రెండు ఫ్రాంచైజీలు ఐపీఎల్-15వ సీజన్ నుంచి మెగాలీగ్లో భాగం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోమవారం రెం�