ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి( Jhulan Goswami ) చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఆమె క్రికెట్లో మొత్త�
దుబాయ్: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక ‘థీమ్ సాంగ్’ను విడుదల చేసింది. బాలీవు�
ఆటగాళ్లకు కరోనా నష్ట పరిహారం : బీసీసీఐ ముంబై: ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెటర్లకు శుభవార్త చెప్పింది. వచ్చే సీజన్లో రంజీ, ఇతర దేశవాళ
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ దేశవాళీ క్రికెటర్లకు గుడ్న్యూస్ చెప్పింది. వాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచుతున్నట్లు బోర్డు కార్యదర్శి జే షా సోమవారం ట్విటర్ ద్వా�
న్యూఢిల్లీ: పొట్టి ప్రపంచకప్ అనంతరం టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి గడువు ముగుస్తుండటంతో.. కొత్త కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో ఓ ఏడాది పాటు భారత జట్టుకు కోచ్గా వ్యవహ
టీమిండియా కెప్టెన్ అంటే.. ప్రపంచ క్రికెట్కే కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా బీసీసీఐ బలంగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆ నాడు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్�
BCCI | తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
దుబాయ్: భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు ఇప్పటివి కావు. 2019 వరల్డ్కప్ సందర్భంగా కూడా ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్�
న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా ఆదివారం నుంచి తిర
న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రద్దవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా దీనిపై స్పందించాడు. అయితే అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతు
ముంబై: ఐపీఎల్లో కొత్త జట్ల కోసం బీసీసీఐ వచ్చే నెలలో ఈ-బిడ్డింగ్ నిర్వహించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. వచ్చే సీజన్ నుంచి ఈ సంఖ్య పదికి పెరగనుంది. కొత్త జట్ల కోసం గత నెల 31న బ�