టీమిండియా కెప్టెన్ అంటే.. ప్రపంచ క్రికెట్కే కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా బీసీసీఐ బలంగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆ నాడు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్�
BCCI | తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
దుబాయ్: భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు ఇప్పటివి కావు. 2019 వరల్డ్కప్ సందర్భంగా కూడా ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్�
న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా ఆదివారం నుంచి తిర
న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రద్దవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా దీనిపై స్పందించాడు. అయితే అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతు
ముంబై: ఐపీఎల్లో కొత్త జట్ల కోసం బీసీసీఐ వచ్చే నెలలో ఈ-బిడ్డింగ్ నిర్వహించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. వచ్చే సీజన్ నుంచి ఈ సంఖ్య పదికి పెరగనుంది. కొత్త జట్ల కోసం గత నెల 31న బ�
ముంబై: ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడన్న వార్త సోమవారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ ప�
లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ టెస్ట్ ఫలితం గురించి ఐసీసీకి అధికారికంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖ రాసిం�
ఐపీఎల్కు వాళ్లు దూరం | ఐపీఎల్-2021 సీజన్కు ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్లు దూరం కానున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయ్యారని బీసీసీఐ తెలిపింది.
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగనున్న చివరి టెస్ట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు రద్దయిన సంగతి తెలుసు కదా. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా వస్తు�