ముంబై: ఇండియన్ టీమ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలో�
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
ఐపీఎల్ టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరనున్న రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లను ఆహ్వానించింది. 2022 ఐపీఎల్ ఎడి�
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan )లో అమెరికా సంకీర్ణ సేనలు ప్రవేశించిన తర్వాత ఈ రెండు దశాబ్దాల్లో ఆ దేశం తాలిబన్ల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చడంతోపాటు అక్కడి క్రికెట్ కూడా ఎంతో పురోగతి సాధించింది. రషీద్ ఖ
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �
ఇండియన్ ప్రిమియర్ లీగ్ ( IPL ) 14వ సీజన్ కరోనా మహమ్మారి కారణంగా మధ్యలోనే వాయిదా పడింది. ఈ మిగిలిన టోర్నీని ఇండియా నుంచి యూఏఈకి తరలించింది బీసీసీఐ. అయితే అక్కడ కూడా టోర్నీకి మరోసారి ఎలాంటి అడ్డంక
IPL New Rule : ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పార్ట్-టూ ఐపీఎల్ కోసం బీసీసీఐ ఒక షాకింగ్ రూల్ (IPL New Rule) తీసుకొచ్చింది. యూఏఈలో జరిగే మ్యాచ్ల కోసం బీసీసీఐ 46 పేజీల ఆరోగ్య సలహాలు తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతక�
India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
Kashmir Premier League : పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) లో ఆడకూడదంటూ బీసీసీఐ తనకు వార్నింగ్ ఇచ్చిందని ఆరోపించారు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలీ గిబ్స్. ఒకవేళ తమ మాట �
డర్హం: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శిక్షణ కొనసాగిస్తున్న కోహ్లీసేన.. మంగళవారం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్