ముంబై: ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడన్న వార్త సోమవారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ ప�
లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ టెస్ట్ ఫలితం గురించి ఐసీసీకి అధికారికంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖ రాసిం�
ఐపీఎల్కు వాళ్లు దూరం | ఐపీఎల్-2021 సీజన్కు ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్లు దూరం కానున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయ్యారని బీసీసీఐ తెలిపింది.
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగనున్న చివరి టెస్ట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు రద్దయిన సంగతి తెలుసు కదా. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా వస్తు�
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య చివరిదైన ఐదో టెస్ట్ కొవిడ్ కారణంగా రద్దయింది. ఇండియన్ క్యాంప్లో కరోనా కలకలం రేపడంతో ప్లేయర్స్ ఎవరూ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేరంటూ ఈ మ్యాచ్ను
మాంచెస్టర్: ఊహించిందే జరిగింది. ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందు ఇండియన్ ట�
ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితం వెండితెరకెక్కనుంది. ‘లవ్ ఫిల్మ్స్’నిర్మాణ సంస్థ దాదా బయోపిక్ను రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ విషయాన్ని గంగూలీ గుర�
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్కు గుడ్బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni
టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ జట్టు ఎంపిక అశ్విన్కు అనూహ్య పిలుపు ధవన్, చాహల్కు చుక్కెదురు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడాఅని అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి కల్గి
కరోనా కేసులపై బోర్డు సీరియస్ లండన్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కుదుపునకు లోనైంది. పటిష్ఠమైన బయోబబుల్ వాతావరణంలో సాగుతున్న సిరీస్లో టీమ్ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్