ఇస్లామాబాద్: ఇండియన్ క్రికెట్పై పాకిస్థాన్ ప్రధాని, ఆ టీమ్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం క్రికెట్ను డబ్బే శాసిస్తోందని, ప్లేయర్స్నే కాదు క్రికెట్ బోర్డుల పరి�
ముంబై: బీసీసీఓ ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది. షార్జాలో జరిగే టీ20 వరల్డ్కప్లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. అయితే ఆ జెర్సీ ఎలా ఉంటుందో ఈ నెల 13న వెల్లడించనున్నట్లు ఇవాళ తన ట�
న్యూఢిల్లీ: రానున్న టీ20 ప్రపంచకప్లో భారత యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడటం అనుమానాస్పదంగా మారింది. ఐపీఎల్లో ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీ
ఇండియన్ ప్రిమియర్ లీగ్( IPL )లో వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ రాబోతున్న విషయం తెలుసు కదా. ఈ కొత్త ఫ్రాంచైజీలను ఈ నెల 25న బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.
దుబాయ్: ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్ అర్ధంతరంగా రద్దయిన సంగతి తెలుసు కదా. కరోనా భయంతో టీమిండియా ప్లేయర్స్ చివరి టెస్ట్ ఆడటానికి నిరాకరించారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. నాలు
తాజాగా ఆ సీనియర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్ ( Kohli vs Ashwin ) కూడా ఈ వివాదంపై స్పందించాడు. కాకపోతే అతడు తనదైన స్టైల్లో కాస్త ఫన్నీగా, మరికాస్త ఘాటుగా తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.
ఇండియన్ టీమ్( Team India ) కోచ్ పదవి మరి కొద్ది రోజుల్లో ఖాళీ అవబోతోంది. టీ20 వరల్డ్కప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఆ పదవి నుంచి దిగిపోనున్నారు.
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి( Jhulan Goswami ) చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఆమె క్రికెట్లో మొత్త�
దుబాయ్: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక ‘థీమ్ సాంగ్’ను విడుదల చేసింది. బాలీవు�
ఆటగాళ్లకు కరోనా నష్ట పరిహారం : బీసీసీఐ ముంబై: ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెటర్లకు శుభవార్త చెప్పింది. వచ్చే సీజన్లో రంజీ, ఇతర దేశవాళ