Rahul Dravid | శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్లో పలువురు సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా కూడా ఒకడు. అతని స్థానంలో యువ ప్లేయర్ కేఎస్ భరత్కు బీసీసీఐ అవకా�
ప్రాక్టీస్లో విరాట్ కోహ్లీ బుధవారం విండీస్తో తొలి టీ20 కోల్కతా: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. తన బ్�
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు విధిగా ఐదు రోజులు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 17 నుంచి ఈ టోర్నీ తొలి దశ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ మంగళవారం అన్నీ రాష్ర్టాల బోర్డుల�
IND vs WI | వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ
ప్రాక్టీస్లో ప్లేయర్లు అహ్మదాబాద్: స్వదేశీ సీజన్ను విజయంతో ప్రారంభించిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్పై సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్�
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ రంగంలో బీసీసీఐకి ఓ ప్రత్యేక స్థానం. దాని ఆర్థిక వనరులు… పలుకుబడి.. మరే ఇతర క్రికెట్ బోర్డులకు లేదు. అంతగా ఆర్థిక పుష్టితో బలమైన బోర్డుగా బీసీసీఐ నిలబడింది. కానీ.. �
Team India | కోహ్లీకి, కుంబ్లేతో సమస్య ఏంటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు చేశారు. అప్పుడు టీమిండియా మేనేజర్గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చాడు.
ఎన్నో అంచనాలతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్యంగా ఓటమి పాలైంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మిగతా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోయింది.