డర్హమ్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న కరోనా బారిన పడిన అతడు.. పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల
ముంబై: ఐపీఎల్కు సంబంధించి కొత్త బ్లూప్రింట్ను సిద్దం చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా రెండు కొత్త ఫ్రాంచైజీలు, ప్లేయర్ రిటెన్షన్, మెగా వేలం, ఫ్రాంచైజీల జీతాల మొత్తం పెంచడం, మీడియా హక్కుల టెండర్ వం�
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఓడిపోతేగానీ బీసీసీఐ మేలుకోలేదు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఫైనల్ బరిలో దిగిన కోహ్లి సేన భారీ మూల్యమే చెల్లించింది. ఈ మ్యాచ్ తర్వాత ప్లేయ�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
ముంబై: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మరో రెండు కొత్త టీమ్స్ వస్తాయని గతంలో బీసీసీఐ ప్రకటించిన విషయం తెలుసు కదా. దీనికోసం ఈ ఏడాది చివర్లో మెగా వేలం కూడా నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా బీస�
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
ఒలింపిక్స్ బృందానికి రూ.10 కోట్ల విరాళం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత బృందానికి మద్దతుగా నిలుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. భారత ఒలి�
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరూ పెవిలియ