మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య చివరిదైన ఐదో టెస్ట్ కొవిడ్ కారణంగా రద్దయింది. ఇండియన్ క్యాంప్లో కరోనా కలకలం రేపడంతో ప్లేయర్స్ ఎవరూ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేరంటూ ఈ మ్యాచ్ను
మాంచెస్టర్: ఊహించిందే జరిగింది. ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందు ఇండియన్ ట�
ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితం వెండితెరకెక్కనుంది. ‘లవ్ ఫిల్మ్స్’నిర్మాణ సంస్థ దాదా బయోపిక్ను రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ విషయాన్ని గంగూలీ గుర�
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్కు గుడ్బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni
టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ జట్టు ఎంపిక అశ్విన్కు అనూహ్య పిలుపు ధవన్, చాహల్కు చుక్కెదురు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడాఅని అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి కల్గి
కరోనా కేసులపై బోర్డు సీరియస్ లండన్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కుదుపునకు లోనైంది. పటిష్ఠమైన బయోబబుల్ వాతావరణంలో సాగుతున్న సిరీస్లో టీమ్ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్
ముంబై: ఇండియన్ టీమ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలో�
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
ఐపీఎల్ టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరనున్న రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లను ఆహ్వానించింది. 2022 ఐపీఎల్ ఎడి�
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan )లో అమెరికా సంకీర్ణ సేనలు ప్రవేశించిన తర్వాత ఈ రెండు దశాబ్దాల్లో ఆ దేశం తాలిబన్ల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చడంతోపాటు అక్కడి క్రికెట్ కూడా ఎంతో పురోగతి సాధించింది. రషీద్ ఖ
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �