ముంబై: దక్కన్ చార్జర్స్ (డీసీ) కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరట లభించింది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్)కు రూ.4800 కోట్లు కట్టాలంటూ ఆర్బిట్రల్ గతంలో ఇచ్చిన �
ICC World Test Championship final: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య తుది పోరు ఈనెల 18న ఆరంభంకానుంది. ఫైనల్ మ్యాచ్ కోసం పేస్, బౌన్స్తో పాటు స్పిన్నర్లకు అను�
World Test Championship (WTC): న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య త�
ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకతో సిరీస్లో భారత జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ధ�
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అంతా మళ్లీ కలిశారు. గురువారం ఉదయం ఓ గ్రూపుగా ప్రాక్టీస్ చేశారు. ఎజియస్ బౌల్ స్టేడియం పక్కనే ఉన్న గ్రౌండ్లో టీమంతా సాధన చేసింది. ఇంగ్లండ్�
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో జూన్18-22 వరకు జరగనున్న ఫైనల్లో భారత్ తలపడుతుంది. పరిమిత
అక్టోబర్ 15న ఫైనల్న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండోదశ నిర్వహణకు బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు చేసినట్టు సమాచారం. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఈ ఏడాది టోర్నీ పునఃప్రారంభమవుతుందని బీసీసీఐ అధికారి
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్ట�
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్ను యూఏఈలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్తో బీసీసీఐ మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక క్రికెట్ కూడా ఆ టోర్నీ నిర్వహించేందుకు రే
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో ఆ�
భారత్ నుంచి తరలించాలని ఐసీసీ నిర్ణయం సుముఖంగానే బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ తరలిపోవడం దాదాపు ఖరారైంది. కరోనా పరిస్థితుల అనిశ్చితి వల్ల భారత్లో మెగాటోర్నీ నిర్
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి మూడు రోజ�
బీసీసీఐ అభ్యర్థనను అంగీకరించిన ఐసీసీ న్యూఢిల్లీ: స్వదేశంలో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్పై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నెల 28 వరకు గడువిచ్చింది. దేశంలో కరోనా