ముంబై: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మరో రెండు కొత్త టీమ్స్ వస్తాయని గతంలో బీసీసీఐ ప్రకటించిన విషయం తెలుసు కదా. దీనికోసం ఈ ఏడాది చివర్లో మెగా వేలం కూడా నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా బీస�
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
ఒలింపిక్స్ బృందానికి రూ.10 కోట్ల విరాళం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత బృందానికి మద్దతుగా నిలుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. భారత ఒలి�
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరూ పెవిలియ
ముంబై: దక్కన్ చార్జర్స్ (డీసీ) కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరట లభించింది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్)కు రూ.4800 కోట్లు కట్టాలంటూ ఆర్బిట్రల్ గతంలో ఇచ్చిన �
ICC World Test Championship final: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య తుది పోరు ఈనెల 18న ఆరంభంకానుంది. ఫైనల్ మ్యాచ్ కోసం పేస్, బౌన్స్తో పాటు స్పిన్నర్లకు అను�
World Test Championship (WTC): న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య త�
ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకతో సిరీస్లో భారత జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ధ�
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అంతా మళ్లీ కలిశారు. గురువారం ఉదయం ఓ గ్రూపుగా ప్రాక్టీస్ చేశారు. ఎజియస్ బౌల్ స్టేడియం పక్కనే ఉన్న గ్రౌండ్లో టీమంతా సాధన చేసింది. ఇంగ్లండ్�