బీసీసీఐ అభ్యర్థనను అంగీకరించిన ఐసీసీ న్యూఢిల్లీ: స్వదేశంలో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్పై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నెల 28 వరకు గడువిచ్చింది. దేశంలో కరోనా
టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐనేడు ఐసీసీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీ�
దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిస�
పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023 కోసం ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ను నిర్వహిస్తోంది. ఈ లీగ్ 2020 జూలై నుంచి మార్చి 2023 వరకు జరుగుతోంది. 2023 క్రికెట్ వరల్డ్కప్ అర్హత కోసం లీగ్ నిర్వహిస్తున్న�
ఐపీఎల్ 2021 రెండోదశను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటున్నది.ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో మరే ఇతర కారణాల వల్ల విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపు�
ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ అక్కడే.. ఎస్జీఎంలో బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ నిర్వహణ కోసం తీవ్ర కసరత్తులు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యూఏఈకే ఓటేసింది. కరోనా కారణంగ�
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ను ఎక్కడ నిర్వహించాలి.. ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్ల పరిస్థితేంటి.. ఈ ఏడాది దేశవాళీ టోర్నీలు ఎప్పుడు ప్రారంభించాలనే అంశాలపై చర్చించేందుకు బీసీసీఐ నేడు సమావేశం కానుంది. శ�
భారత క్రికెట్ జట్టుకు త్వరలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉందనిటీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్, వికెట్ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మకు త్వరలో అవకా
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�
ముంబై : ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వా
2వేల కాన్సన్ట్రేటర్ల పంపిణీకి సిద్ధం న్యూఢిల్లీ: కరోనా వైరస్తో పోరాడుతున్న దేశానికి చేయూత అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. 10 లీటర్ల సామర్థ్యమున్న 2వేల ఆక్సిజన్ కాన�
ముంబై: న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన�
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్తో ఇండియా తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. చాలా మంది రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ఔదార్యాన్ని చాటిం�