ఆస్ట్రేలియా వేదికగా జరిగే విమెన్స్ బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో భారత్ నుంచి మరో ఇద్దరు క్రికెటర్లు లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. టీనేజ్ సంచలనం షెఫాలీ వర్మ రాబోయే సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున బరి�
భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ మళ్లీ ఎంపికయ్యాడు. విమెన్స్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్గా పవార్ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీ
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైల�
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడ
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం త్వరలో ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనుంది. మరోవైపు టీమ్ఇండియా వన్డే, టీ20 సిరీస
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ �
భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ క�
ముంబై: ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి. ఊహించని రీతిలో బయో బబుల్లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు.
ఢిల్లీ: వచ్చే జూలైలో శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ �
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లబోతోంది. ఆలోపే ప్లేయర్స్ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్లు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన బీసీసీఐ ఉంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్కు బీసీసీఐ సన్నద్ధత స్వదేశంలో ఎనిమిది రోజుల క్వారంటైన్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లు న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్ల
భారత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితులకు కొన్నిచోట్ల అత్యవసర చికిత్స కూడా అందట్లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక చనిపోతున్నారు. కరోనా బాధ�
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కల�
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఇక ఐపీఎల్ను నిర్వహించడం కష్టమే. ఐపీఎల్లో మిగతా 3