భారత క్రికెట్ జట్టుకు త్వరలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉందనిటీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్, వికెట్ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మకు త్వరలో అవకా
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�
ముంబై : ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వా
2వేల కాన్సన్ట్రేటర్ల పంపిణీకి సిద్ధం న్యూఢిల్లీ: కరోనా వైరస్తో పోరాడుతున్న దేశానికి చేయూత అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. 10 లీటర్ల సామర్థ్యమున్న 2వేల ఆక్సిజన్ కాన�
ముంబై: న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన�
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్తో ఇండియా తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. చాలా మంది రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ఔదార్యాన్ని చాటిం�
రెండో దశపై బీసీసీఐ కసరత్తు న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో భారత పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్నకు ముందే ఈ ఏడాది సెప్టె�
న్యూఢిల్లీ: తమ జట్టుతో భారత్ ఆడే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ను నిర్వహించ�
ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ను భారత్లోనే నిర్వహించాలని ప్రస్తుతానికి బీసీసీఐ అనుకుంటున్నది. ఈ విషయంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోకూడదని, ఒకవేళ దేశంలో కరోనా పరిస్థితులు మారకు
మెల్బోర్న్: తమ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లను సురక్షితంగా, వేగంగా స్వదేశానికి పంపిన బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కృతజ్ఞతలు తెలిపింది. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడ్డాక ఆసీస్ బృ�
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
టీమ్ఇండియా యార్కర్ స్పెషలిస్ట్, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ టీ నటరాజన్(30)గత నెలలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటరాజన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ట