ఢిల్లీ: వచ్చే జూలైలో శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ �
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లబోతోంది. ఆలోపే ప్లేయర్స్ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్లు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన బీసీసీఐ ఉంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్కు బీసీసీఐ సన్నద్ధత స్వదేశంలో ఎనిమిది రోజుల క్వారంటైన్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లు న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్ల
భారత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితులకు కొన్నిచోట్ల అత్యవసర చికిత్స కూడా అందట్లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక చనిపోతున్నారు. కరోనా బాధ�
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కల�
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఇక ఐపీఎల్ను నిర్వహించడం కష్టమే. ఐపీఎల్లో మిగతా 3
ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏండ్ల లీగ్ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన 2021 స
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడను
ఐపీఎల్ బబుల్లోకి వైరస్ ప్రవేశించడంపై గంగూలీ ప్రయాణాలు సమస్య కావొచ్చన్న బీసీసీఐ బాస్ న్యూఢిల్లీ: కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఐపీఎల్ బయోబబుల్స్లోకి కరోనా వైరస్ ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టమని
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్నా.. ఐపీఎల్ మాత్రం సుమారు నాలుగు వారాల పాటు విజయవంతంగా నడిచింది. లీగ్ కోసం కఠినమైన బయో బబుల్ ఏర్పాటు చేశారు. ఆ బబుల్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, �
బాంబే హైకోర్టులో పిల్కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్ల జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వైరస్ బాధితుల వైద్యం కోసం వినియోగించేలా ఆదేశించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయ�