లలిత్ మోదీ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సాయం చేసేందుకు భారత స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ముందుకు రాకపోవడంపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్రంగా విమర్శించాడు. క్లిష్ట సమయా�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కొంత మంది భయపడి.. ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిష
ముంబై: ఇండియాలో కఠినమైన బయోబబుల్ ఏర్పాటు చేసి కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఐపీఎల్ను నడిపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్, అంపై�
న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది మహిళల టీ20 చాలెంజ్ (మహిళల ఐపీఎల్) రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం, వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంతో విదేశీ ప్ల�
భారత ఫాస్ట్బౌలర్ టీ నటరాజన్ గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నటరాజన్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హై
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లను టోర్నీ ముగియగానే వారి దేశాలకు జాగ్రత్తగా పంపించేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తామని బీసీసీఐ మంగళవారం హామీ ఇచ్చింది. ఇండ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ లిన్ సంచలన ప్రకటన చేశాడు. వచ్చే వారమే లీగ్లోని ప్లేయర్స్ అందరికీ వ్యాక్సిన్లు ఇవ�
ముంబై: రెండు వారాల నుంచి సాఫీగా సాగిపోతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకే రోజు నలుగురు ప్లేయర్స్ సడెన్గా లీగ్ను వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌల
ముంబై: ఒలింపిక్స్లో క్రికెట్కు ఇన్నాళ్లూ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ నో చెబుతూ వస్తోంది. కారణం.. తాము ఎక్కడ స్వతంత్రత కోల్పోతామో.. ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ఎక్కడ జవ�
న్యూఢిల్లీ: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ తొలిసారి బీసీసీఐ కాంట్�
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో ఘనతను దక్కించుకున్నాడు.మార్చి నెలకుగాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస
ఆటలో కోహ్లీ దూకుడును కొందరు మెచ్చుకున్నారు. అంతదూకుడు పనికిరాదన్న వారూ ఉన్నారు. ఆటతీరులో దూకుడుగా ఉండే కోహ్లీ మిగతా విషయాల్లో పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటాడు. జట్టుకు నాయకత్వం చేపట్టిన తర్వాత సందర్భో�