బీసీసీఐపై స్తాలేకర్ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా వల్ల తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ పట్టించుకోలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో సహా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ టూర్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను టెస్ట�
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆటగాళ్లు,
ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. శిఖా పాండే, ఏక్తా బిస్త్, షఫాలీ వర్మ జట్టులోకి వచ్చారు. నీతు డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముగ్గుర�
భారత మహిళల క్రికెట్ కోచ్గా రమేశ్ క్రికెట్ సలహాదారుల కమిటీ నిర్ణయం ‘భారత మహిళా క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తాను. నాకు ప్రధాన కోచ్గా అవకాశమిచ్చిన సీఏసీ, బీసీసీఐకి కృతజ్ఞతలు’-పొవార్న్యూఢిల్ల�
ఆస్ట్రేలియా వేదికగా జరిగే విమెన్స్ బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో భారత్ నుంచి మరో ఇద్దరు క్రికెటర్లు లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. టీనేజ్ సంచలనం షెఫాలీ వర్మ రాబోయే సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున బరి�
భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ మళ్లీ ఎంపికయ్యాడు. విమెన్స్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్గా పవార్ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీ
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైల�
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడ
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం త్వరలో ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనుంది. మరోవైపు టీమ్ఇండియా వన్డే, టీ20 సిరీస
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ �
భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ క�
ముంబై: ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి. ఊహించని రీతిలో బయో బబుల్లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు.