ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏండ్ల లీగ్ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన 2021 స
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడను
ఐపీఎల్ బబుల్లోకి వైరస్ ప్రవేశించడంపై గంగూలీ ప్రయాణాలు సమస్య కావొచ్చన్న బీసీసీఐ బాస్ న్యూఢిల్లీ: కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఐపీఎల్ బయోబబుల్స్లోకి కరోనా వైరస్ ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టమని
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్నా.. ఐపీఎల్ మాత్రం సుమారు నాలుగు వారాల పాటు విజయవంతంగా నడిచింది. లీగ్ కోసం కఠినమైన బయో బబుల్ ఏర్పాటు చేశారు. ఆ బబుల్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, �
బాంబే హైకోర్టులో పిల్కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్ల జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వైరస్ బాధితుల వైద్యం కోసం వినియోగించేలా ఆదేశించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయ�
న్యూఢిల్లీ: భారత్లో కొనసాగుతున్న కొవిడ్-19 సంక్షోభంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమం�
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నా కూడా బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐపీఎల్ను ప్రారంభించింది. కఠినమైన బయో బబుల్లో ప్లేయర్స్ను ఉంచి, ప్రేక్షకులను మైదానాలకు రాకుండా
ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార
ముంబై: ఈ కరోనా కష్టకాలంలో ప్రతి రోజూ సాయంత్రం పూట కాస్తయినా ఉపశమనం కలిగించేది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్). కానీ ఇప్పుడా లీగ్ కూడా ఇదే కరోనా కారణంగా వాయిదా పడింది. నిజానికి ఇది క్రికెట్ అభ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన ప�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భా�