న్యూఢిల్లీ: భారత్లో కొనసాగుతున్న కొవిడ్-19 సంక్షోభంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమం�
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నా కూడా బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐపీఎల్ను ప్రారంభించింది. కఠినమైన బయో బబుల్లో ప్లేయర్స్ను ఉంచి, ప్రేక్షకులను మైదానాలకు రాకుండా
ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార
ముంబై: ఈ కరోనా కష్టకాలంలో ప్రతి రోజూ సాయంత్రం పూట కాస్తయినా ఉపశమనం కలిగించేది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్). కానీ ఇప్పుడా లీగ్ కూడా ఇదే కరోనా కారణంగా వాయిదా పడింది. నిజానికి ఇది క్రికెట్ అభ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన ప�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భా�
లలిత్ మోదీ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సాయం చేసేందుకు భారత స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ముందుకు రాకపోవడంపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్రంగా విమర్శించాడు. క్లిష్ట సమయా�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కొంత మంది భయపడి.. ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిష
ముంబై: ఇండియాలో కఠినమైన బయోబబుల్ ఏర్పాటు చేసి కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఐపీఎల్ను నడిపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్, అంపై�
న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది మహిళల టీ20 చాలెంజ్ (మహిళల ఐపీఎల్) రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం, వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంతో విదేశీ ప్ల�
భారత ఫాస్ట్బౌలర్ టీ నటరాజన్ గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నటరాజన్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హై
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లను టోర్నీ ముగియగానే వారి దేశాలకు జాగ్రత్తగా పంపించేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తామని బీసీసీఐ మంగళవారం హామీ ఇచ్చింది. ఇండ