చెన్నై: ఐపీఎల్ అంటేనే వెలుగు జిలుగులు, తారల తళుకుబెళుకులు, కళ్లు మిరిమిట్లు గొలిపే ఓపెనింగ్ సెర్మనీ. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఓపెనింగ్ సెర్మనీ చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ముఖ్యంగా సుప�
ముంబై: తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని సోషల్మీడియా ద్వారా ప్రకటించాడు. మార్చి 23న ఇంగ్లా
న్యూఢిల్లీ: ఐపీఎల్కు ముందు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాని(ఏసీయూ)కి కొత్త చీఫ్ వచ్చారు. గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుసేన్ షేఖదమ్ కండ్వావాలా ఏసీయూ హెడ్గా నియమితులయ్యారు. 1973 బ్యాచ్కు చెందిన ఐపీఎస�
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొత్త అధిపతిగా గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్ను సోమవారం నియమించారు. ప్రస్తుతం ఏసీయూ చీఫ్గా ఉన్న రాజస్థాన్ మాజీ డీ
కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముంబై నుంచి తరలించే మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్
ముంబై: ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశంపై తాము ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనికి సంబంధించి తాము ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని, ఆటగాళ
న్యూఢిల్లీ: టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఆట చూడటం తనకు చాలా ఇష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అతడు నిఖార్సైన ‘మ్యాచ్ విన్నర్’అని ప్రశంసించాడు. బోర్డు అధ్యక్�
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్లో టీ20 వరల్డ్కప్కు ఇండియా ఆతిథ్యమివ్వబోతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనాలంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొన్�
దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో అంపైర్ కాల్ నిబంధనను ఐసీసీ కొనసాగించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కా
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సాఫ్ట్ సిగ్నల్, ఇన్నింగ్స్ ముగియాల్సిన సమయంపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయ�
ఇస్లామాబాద్: క్రికెట్ లవర్స్కు యాషెస్ను మించిన మజా అందించేది ఇండియా, పాకిస్థాన్ సిరీసే. ఈ దాయాదుల మధ్య క్రికెట్ ఫీల్డ్లో జరిగే యుద్ధానికి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా రెండు దేశ
తొలి వన్డేలో భారత్ జయభేరి.. మెరిసిన ధావన్, ప్రసిద్ధ్ అరంగేట్రంలో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జాన్ మోరిస్ (35 బంతుల్లో,న్యూజ�