న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ లిన్ సంచలన ప్రకటన చేశాడు. వచ్చే వారమే లీగ్లోని ప్లేయర్స్ అందరికీ వ్యాక్సిన్లు ఇవ�
ముంబై: రెండు వారాల నుంచి సాఫీగా సాగిపోతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకే రోజు నలుగురు ప్లేయర్స్ సడెన్గా లీగ్ను వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌల
ముంబై: ఒలింపిక్స్లో క్రికెట్కు ఇన్నాళ్లూ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ నో చెబుతూ వస్తోంది. కారణం.. తాము ఎక్కడ స్వతంత్రత కోల్పోతామో.. ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ఎక్కడ జవ�
న్యూఢిల్లీ: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ తొలిసారి బీసీసీఐ కాంట్�
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో ఘనతను దక్కించుకున్నాడు.మార్చి నెలకుగాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస
ఆటలో కోహ్లీ దూకుడును కొందరు మెచ్చుకున్నారు. అంతదూకుడు పనికిరాదన్న వారూ ఉన్నారు. ఆటతీరులో దూకుడుగా ఉండే కోహ్లీ మిగతా విషయాల్లో పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటాడు. జట్టుకు నాయకత్వం చేపట్టిన తర్వాత సందర్భో�
చెన్నై: ఐపీఎల్ అంటేనే వెలుగు జిలుగులు, తారల తళుకుబెళుకులు, కళ్లు మిరిమిట్లు గొలిపే ఓపెనింగ్ సెర్మనీ. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఓపెనింగ్ సెర్మనీ చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ముఖ్యంగా సుప�
ముంబై: తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని సోషల్మీడియా ద్వారా ప్రకటించాడు. మార్చి 23న ఇంగ్లా
న్యూఢిల్లీ: ఐపీఎల్కు ముందు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాని(ఏసీయూ)కి కొత్త చీఫ్ వచ్చారు. గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుసేన్ షేఖదమ్ కండ్వావాలా ఏసీయూ హెడ్గా నియమితులయ్యారు. 1973 బ్యాచ్కు చెందిన ఐపీఎస�
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొత్త అధిపతిగా గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్ను సోమవారం నియమించారు. ప్రస్తుతం ఏసీయూ చీఫ్గా ఉన్న రాజస్థాన్ మాజీ డీ
కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముంబై నుంచి తరలించే మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్
ముంబై: ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశంపై తాము ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనికి సంబంధించి తాము ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని, ఆటగాళ
న్యూఢిల్లీ: టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఆట చూడటం తనకు చాలా ఇష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అతడు నిఖార్సైన ‘మ్యాచ్ విన్నర్’అని ప్రశంసించాడు. బోర్డు అధ్యక్�
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్లో టీ20 వరల్డ్కప్కు ఇండియా ఆతిథ్యమివ్వబోతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనాలంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొన్�