దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో అంపైర్ కాల్ నిబంధనను ఐసీసీ కొనసాగించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కా
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సాఫ్ట్ సిగ్నల్, ఇన్నింగ్స్ ముగియాల్సిన సమయంపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయ�
ఇస్లామాబాద్: క్రికెట్ లవర్స్కు యాషెస్ను మించిన మజా అందించేది ఇండియా, పాకిస్థాన్ సిరీసే. ఈ దాయాదుల మధ్య క్రికెట్ ఫీల్డ్లో జరిగే యుద్ధానికి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా రెండు దేశ
తొలి వన్డేలో భారత్ జయభేరి.. మెరిసిన ధావన్, ప్రసిద్ధ్ అరంగేట్రంలో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జాన్ మోరిస్ (35 బంతుల్లో,న్యూజ�
పుణె: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా పుణె చేరుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో పుణెలోని టీమ్ హోటల్కు చేరుకున్నారు. అహ్మదాబా�
పుణె: ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ కోసం పుణె చేరుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37: 18 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) �
అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆశలు సజీవంగా ఉండాలంటే నాలుగో టీ20లో భారత్ తప్పక నెగ్గాల్సిందే. గత మ్యాచ్లో ఆల
దుబాయ్: టీమ్ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్ స్టైల్ను గుర్తుచేశాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ అర్ధశతకాలతో చెల
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అఫీషియల్ పార్ట్నర్గా అప్స్టాక్స్ ఉంటుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్స్�
చెన్నై: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో టెస్టు సిరీస్ల్లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ నుంచ�