India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
Kashmir Premier League : పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) లో ఆడకూడదంటూ బీసీసీఐ తనకు వార్నింగ్ ఇచ్చిందని ఆరోపించారు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలీ గిబ్స్. ఒకవేళ తమ మాట �
డర్హం: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శిక్షణ కొనసాగిస్తున్న కోహ్లీసేన.. మంగళవారం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్
డర్హమ్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న కరోనా బారిన పడిన అతడు.. పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల
ముంబై: ఐపీఎల్కు సంబంధించి కొత్త బ్లూప్రింట్ను సిద్దం చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా రెండు కొత్త ఫ్రాంచైజీలు, ప్లేయర్ రిటెన్షన్, మెగా వేలం, ఫ్రాంచైజీల జీతాల మొత్తం పెంచడం, మీడియా హక్కుల టెండర్ వం�
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఓడిపోతేగానీ బీసీసీఐ మేలుకోలేదు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఫైనల్ బరిలో దిగిన కోహ్లి సేన భారీ మూల్యమే చెల్లించింది. ఈ మ్యాచ్ తర్వాత ప్లేయ�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
ముంబై: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మరో రెండు కొత్త టీమ్స్ వస్తాయని గతంలో బీసీసీఐ ప్రకటించిన విషయం తెలుసు కదా. దీనికోసం ఈ ఏడాది చివర్లో మెగా వేలం కూడా నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా బీస�
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �