దుబాయ్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో నంబర్వన్గా కొనసాగుతున్న భారత్ వన్డేల్లోనూ రెండో ర్యాంకులో ఉంది.
ఐపీఎల్ ఆతిథ్యంపై హెచ్సీఏ చీఫ్ అజర్ మంత్రి కేటీఆర్ చొరవ అభినందనీయం హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్థానిక ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు లేకపోవడం దురదృష్టమని హైదరాబాద్ క్రికెట్ అస�
Captain Amarinder Singhమొహాలీ (పంజాబ్): ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన వేదికల్లో మొహాలీ లేకపోవడంపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొహాలీతో వచ్చిన సమస్య ఏంటని, ఎందుకు పక్కనపె�
హైదరాబాద్కు దక్కని ఐపీఎల్ ఆతిథ్యం మెరుగైన వసతులున్నా పట్టించుకోని వైనం ఫ్రాంచైజీ లేకున్న అహ్మదాబాద్కు 12 మ్యాచ్లు చక్రం తిప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు ప�
ముంబై: భారత బ్యాట్స్వుమన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆదివారం అరుదైన ఘనత సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. సౌతాఫ్రికాతో లక్నో వేదికగా జరిగ�
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రారంభమై మే 30తో ముగుస్తుందని సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి శనివారం వెల్లడించారు. మార్చి 28న జరిగే మూడో వన్డేతో భారత్, ఇంగ్లండ్ మ
హైదరాబాద్: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన్ను సత్కరించింది. ప్రస్తు�
ముంబై: ఇండియన్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లండ్తో జరగనున్న నాలుగో టెస్ట్కు వ్యక్తిగత కారణాల పేరుతో దూరంగా ఉన్న విషయం తెలుసు కదా. ఆ తర్వాత టీ20, వన్డే సిరీస్కు కూడా బుమ్రా అందుబాటులో �
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. ఈనెల 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్�
డే అండ్ నైట్ పోరులో భారత్, ఇంగ్లండ్ అమీతుమీమధ్యాహ్నం 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో..100సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్టు మ్యాచ్ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో గులాబీ బంతితో డే అండ్ నైట