న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్ను యూఏఈలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్తో బీసీసీఐ మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక క్రికెట్ కూడా ఆ టోర్నీ నిర్వహించేందుకు రే
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో ఆ�
భారత్ నుంచి తరలించాలని ఐసీసీ నిర్ణయం సుముఖంగానే బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ తరలిపోవడం దాదాపు ఖరారైంది. కరోనా పరిస్థితుల అనిశ్చితి వల్ల భారత్లో మెగాటోర్నీ నిర్
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి మూడు రోజ�
బీసీసీఐ అభ్యర్థనను అంగీకరించిన ఐసీసీ న్యూఢిల్లీ: స్వదేశంలో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్పై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నెల 28 వరకు గడువిచ్చింది. దేశంలో కరోనా
టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐనేడు ఐసీసీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీ�
దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిస�
పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023 కోసం ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ను నిర్వహిస్తోంది. ఈ లీగ్ 2020 జూలై నుంచి మార్చి 2023 వరకు జరుగుతోంది. 2023 క్రికెట్ వరల్డ్కప్ అర్హత కోసం లీగ్ నిర్వహిస్తున్న�
ఐపీఎల్ 2021 రెండోదశను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటున్నది.ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో మరే ఇతర కారణాల వల్ల విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపు�
ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ అక్కడే.. ఎస్జీఎంలో బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ నిర్వహణ కోసం తీవ్ర కసరత్తులు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యూఏఈకే ఓటేసింది. కరోనా కారణంగ�
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ను ఎక్కడ నిర్వహించాలి.. ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్ల పరిస్థితేంటి.. ఈ ఏడాది దేశవాళీ టోర్నీలు ఎప్పుడు ప్రారంభించాలనే అంశాలపై చర్చించేందుకు బీసీసీఐ నేడు సమావేశం కానుంది. శ�
భారత క్రికెట్ జట్టుకు త్వరలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉందనిటీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్, వికెట్ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మకు త్వరలో అవకా
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�