ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అఫీషియల్ పార్ట్నర్గా అప్స్టాక్స్ ఉంటుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్స్�
చెన్నై: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో టెస్టు సిరీస్ల్లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ నుంచ�
ముంబై: దేశంలో క్రీడా టోర్నీలు నిర్వహించేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) స్ఫూర్తినిచ్చిందని బీసీసీఐ అధ్యక్షుడు, ఏటీకే మోహన్ బగాన్ సహ యజమాని సౌరవ్ గంగూలీ చెప్పాడు. కరోనా వైరస్ తర్వాత దేశంలో బయ�
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. బుమ్రా తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్ని ఈరోజు గోవాలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారనే వార్త కొద్ది రోజ
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(0)..శామ్ కరన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ బట్లర్�
అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరిట ఉన్న చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20లో ఐదు బంతులాడిన కోహ్లీ డకౌట్�
దుబాయ్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో నంబర్వన్గా కొనసాగుతున్న భారత్ వన్డేల్లోనూ రెండో ర్యాంకులో ఉంది.
ఐపీఎల్ ఆతిథ్యంపై హెచ్సీఏ చీఫ్ అజర్ మంత్రి కేటీఆర్ చొరవ అభినందనీయం హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్థానిక ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు లేకపోవడం దురదృష్టమని హైదరాబాద్ క్రికెట్ అస�
Captain Amarinder Singhమొహాలీ (పంజాబ్): ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన వేదికల్లో మొహాలీ లేకపోవడంపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొహాలీతో వచ్చిన సమస్య ఏంటని, ఎందుకు పక్కనపె�