బెంగళూరు: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం బాధ్యతలు చేపట్టాడు. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్..విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా ట్విట్టర�
Team India | ఇటీవల కోహ్లీ నుంచి వైట్బాల్ కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ముంబైలో ప్రాక్టీస్ సెషన్లో రోహిత్కు గాయమైనట్లు సమాచారం. హామ్స్ట్రింగ్ గాయం కారణంగా టె�
ముంబై: ప్రజలు మాట్లాడుకునే దానిని ఎవరూ ఆపలేరని.. జట్టుకు అవసరమైనప్పుడు నా భాగస్వామ్యం తప్పకుండా ఇస్తానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే కెప్టెన్గా ఎంపికైన అనంతరం ‘హిట్మ్యాన్’రోహిత్ త�
Virat Kohli | కెప్టెన్సీ పోవడంతో వైట్బాల్ క్రికెట్లో కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్
BCCI | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్టాపిక్గా మారిన అంశం కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బీసీసీఐ నిర్ణయాన్ని
విజయవంతమైన సారథికి బీసీసీఐ వీడ్కోలు భారత విజయవంతమైన కెప్టెన్ల జాబితా మొదలయ్యేదే అతడి పేరుతో.. సారథిగా అతడి గణాంకాలు పరిశీలిస్తే ఇవి నిజమేనా అనే అనుమానాలు రాకమానవు! బ్యాట్ పట్టి క్రీజులో అడుగుపెట్టిన�
హిట్మ్యాన్కే వన్డే పగ్గాలు టెస్టులకే కోహ్లీ పరిమితం రహానే వైస్ కెప్టెన్సీకి ఎసరు హనుమ విహారికి చోటు దక్షిణాఫ్రికాతో టెస్టులకు జట్టు ఎంపిక అనుమానాలు నిజమయ్యాయి! గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ మార్పు
BCCI Likely to Announce India Squad For South Africa Tour Today | దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనున్నది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు,
షెడ్యూల్లో మార్పులు బీసీసీఐ ఏజీఎమ్ కీలక నిర్ణయం కోల్కతా: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నా�
నేడు బీసీసీఐ ఏజీఎమ్ కోల్కతా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కోహ్లీసేన.. దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ప్రకారం సాగుతుందా లేక మార్పులు ఉంటాయా అనేది తేలనుంది. శనివారం భారత క్
కోల్కతా: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రీజు వదిలి బయటకు వచ్చి లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడితే.. మరో మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్ తన ఆఫ్స్పిన్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడ�
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండవ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో ఆ టూర్పై సందిగ్ధం నెలకొన్నది. దీనిపై ఇవాళ క్రి�
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన క్రికెట్ సిరీస్ వారం రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సిరీస్ డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడేందుకు దక
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కోల్కతా: షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే ఆటగాళ్ల భద్రత, ఆర