రెండో దశపై బీసీసీఐ కసరత్తు న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో భారత పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్నకు ముందే ఈ ఏడాది సెప్టె�
న్యూఢిల్లీ: తమ జట్టుతో భారత్ ఆడే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ను నిర్వహించ�
ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ను భారత్లోనే నిర్వహించాలని ప్రస్తుతానికి బీసీసీఐ అనుకుంటున్నది. ఈ విషయంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోకూడదని, ఒకవేళ దేశంలో కరోనా పరిస్థితులు మారకు
మెల్బోర్న్: తమ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లను సురక్షితంగా, వేగంగా స్వదేశానికి పంపిన బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కృతజ్ఞతలు తెలిపింది. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడ్డాక ఆసీస్ బృ�
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
టీమ్ఇండియా యార్కర్ స్పెషలిస్ట్, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ టీ నటరాజన్(30)గత నెలలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటరాజన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ట
బీసీసీఐపై స్తాలేకర్ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా వల్ల తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ పట్టించుకోలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో సహా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ టూర్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను టెస్ట�
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆటగాళ్లు,
ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. శిఖా పాండే, ఏక్తా బిస్త్, షఫాలీ వర్మ జట్టులోకి వచ్చారు. నీతు డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముగ్గుర�
భారత మహిళల క్రికెట్ కోచ్గా రమేశ్ క్రికెట్ సలహాదారుల కమిటీ నిర్ణయం ‘భారత మహిళా క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తాను. నాకు ప్రధాన కోచ్గా అవకాశమిచ్చిన సీఏసీ, బీసీసీఐకి కృతజ్ఞతలు’-పొవార్న్యూఢిల్ల�