ఐపీఎల్ విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ తదుపరి సిరీస్లపై దృష్టి పెట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఈనెల 5వ తేదీన ఢిల్లీలో కలువనుండగా, గురువారం దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడకు చేరుకోనుంది.
ఉత్కంఠ భరితంగా సాగిన క్రికెట్ పండుగ ఐపీఎల్ ముగిసింది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కప్పు ఎగరేసుకెళ్లింది. ఈ వేడుకల ముగింపులో భాగంగా.. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గ్రౌండ్ స్టాఫ్కు బీసీస
ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్కు భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్�
న్యూఢిల్లీ: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది. ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న మూడు జట్లకు భారత స్టార్ ప్లేయర్లు స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్, దీ
భారత్- పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఎహసాన్ మణి సంచలన వ్యాఖ్యలు చేవారు. బీసీసీఐని పూర్తిగా అధికార బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, బీజేపీయే బీసీసీఐ
ఎన్సీఏను సందర్శించిన భారత ఫుట్బాల్ కెప్టెన్ బెంగళూరు: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో యువ క్రికెటర్లకు పాఠాలు చెప్పాడు. ఈశాన్య రాష్ర్టాల క్రికెటర్�
టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను ఒక ప్రముఖ జర్నలిస్టు బెదిరించారనే వార్త కొన్ని రోజుల క్రితం సంచలనంగా మారింది. తనను ఇంటర్వ్యూకు పిలిచిన జర్నలిస్టుకు రిప్లై ఇవ్వకపోవడంతో.. సదరు జర్నలిస్టు తనను ఎలా �
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెడుతున్న అంశం కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్. రోహిత్కు పలు మ్యాచుల్లో శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీ�
దేశంలో వారసత్వం వర్ధిల్లుతున్నది. ఇన్నాళ్లు ఇది రాజకీయాలకే పరిమితమైందనుకున్నాం. కానీ క్రీడల్లోనూ ఈ పోకడ కొనసాగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐలో వారసుల హవా �
భారతదేశంలో పురుషుల క్రికెట్కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్�
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగింపు ఉత్సవాలకు బీసీసీఐ బిడ్డింగ్కు ఆహ్వానించింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లుగా ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించడం లేదు. అయితే ఈసారి వేడుకలను ఘనం�
ముంబై: ఐపీఎల్ 2022 ప్రస్తుతం కొద్ది మంది ప్రేక్షకుల మధ్య నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముంబై, పుణె స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వ