Team India | కొన్ని రోజులుగా అభిమానులను ఊరిస్తున్న క్షణం రానే వచ్చింది. టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది బీసీసీఐ. ఎప్పటి నుంచో అభిమానులు అడుగుతున్నట్లే ఈసారి లేతనీలం రంగులో
పొట్టి ఫార్మాట్కు మరింత మెరుగులు అద్దేందుకు రంగం సిద్ధమైంది. అభిమానులకు మరింత చేరువ కావడంతో పాటు టీ20లను ఆకర్షణీయంగా మలిచేందుకు కొత్త నిబంధన రాబోతున్నది.
Impact Player | క్రికెట్లో మజాను పెంచేందుకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు, అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఆటను మరింత రసవత్తరంగా, ఉత్సాహాన్ని పెంచేందుకు
Sanju Samson | టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపారు. అయితే మరికొన్ని రోజుల్లో న్యూజిల్యాండ్-ఏతో జరిగే వన్డే సి�
Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని పేర్�
భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు ఇకపై మాస్టర్కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగ�
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�
దుబాయ్: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా జడ్డూ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడని శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘జడేజా కుడి
టోక్యో ఒలింపిక్స్లో భారత్ గర్వపడేలా చేసిన క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకడు. జావెలిన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచిన నీరజ్.. అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించాడు. అనంతరం తన జావెటిన్ను ప్రధాని
వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఊహించినదానికంటే వేగంగా రికవరీ అవుతున్నాడు. వెన్నునొప్పి వేధించడంతో బుమ్రాకు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అ�
ఫార్మాట్తో సంబంధం లేకుండా రాణించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడా..? మరో రెండునెలల్లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ.. ఈ ఫార్మాట్లో ఆడటం కష్టమేనా..? అంట�
దుబాయ్ : కింగ్ కోహ్లీ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు. ఆసియాకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం కోహ్లీ తన సంతకం చేసిన జెర్సీని పాకిస్తాన్ పేసర్ హరీస్ రవూఫ్కి బహుమతిగా ఇచ్చా�