Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని పేర్�
భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు ఇకపై మాస్టర్కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగ�
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�
దుబాయ్: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా జడ్డూ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడని శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘జడేజా కుడి
టోక్యో ఒలింపిక్స్లో భారత్ గర్వపడేలా చేసిన క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకడు. జావెలిన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచిన నీరజ్.. అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించాడు. అనంతరం తన జావెటిన్ను ప్రధాని
వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఊహించినదానికంటే వేగంగా రికవరీ అవుతున్నాడు. వెన్నునొప్పి వేధించడంతో బుమ్రాకు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అ�
ఫార్మాట్తో సంబంధం లేకుండా రాణించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడా..? మరో రెండునెలల్లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ.. ఈ ఫార్మాట్లో ఆడటం కష్టమేనా..? అంట�
దుబాయ్ : కింగ్ కోహ్లీ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు. ఆసియాకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం కోహ్లీ తన సంతకం చేసిన జెర్సీని పాకిస్తాన్ పేసర్ హరీస్ రవూఫ్కి బహుమతిగా ఇచ్చా�
ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకలో క్రికెట్ గురించి చర్చించేందుకు ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నడుం బిగించాడు. ఈ క్రమంలో బీసీసీఐతోపాటు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సెక్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వచ్చే నెల ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్లో మన అమ్మాయిలు 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్�
90వ దశకంలో భారత క్రికెట్లో సచిన్తో పాటు ఆడిన అతడి చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. తనకు బీసీసీఐ నుంచి వచ్చే పింఛన్ తప్ప మరే విధమైన ఆదాయమూ లేదని, తనను ఆదుకోవాలని వేడుక
సుమారు ఆరేండ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఈ పర్యటనకు ఎంపికైన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ ను