గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టులు, వన్డేలు మినహా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చే�
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
ఆసియా కప్ జరిగిన తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో సిరీస్లు ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. భారత జట్టు మొదట�
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
1990లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేసిన తప్పులనే ప్రస్తుతం టీమిండియా కూడా పునరావృతం చేస్తుందని పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జింబాబ్వే పర్యటనకు శిఖర్ ధావన్ను సారథిగా నియమించి.. సీ�
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్�
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన క�
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ పూర్తవగానే జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన కోహ్లీని జింబాబ్వే పంపుతా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం టీమిండియా టైటిల్ స్పాన్సర్గా తప్పుకున్నది. PAYTM స్థానంలో గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ MASTER CARD ఇకనుంచి టైటిల్ స్పాన్
మహిళల క్రికెట్కు ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వంటి బోర్డులు మహిళా క్రికటె్పై మరింత ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఐసీసీ వార్షిక మీటింగ్లో 2024 నుంచి 2027 మధ్య మహిళల క్రికెట
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంటును భారత్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 2025 మహిళల వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ హక్కులు బీసీసీఐ �
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ భారత జట్టు వన్డే సిరీస్ను గెలుచుకుని క్లీన్స్వీప్ మీద కన్నేసింది. బుధవారం చివరి వన్డే ముగిశాక రెండ్రోజులకే విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్ర
ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ ప్రమాదంలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ �