పొట్టి ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా చివరి మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు టీ20లు నెగ్గి కప్పు ఖరారు చేసుకున్న రోహిత్ సేన.. నేడు మరో మారు సఫా
Jasprit Bumrah | గాయం కారణంగా విశ్రాంతి తీసుకొని భారత జట్టులో పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచులు ఆడాడో లేదో మళ్లీ వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన రెండ్రోజులకే భారత జట్టు దక్షిణాఫ్రికాతో కూడా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ నెల 28న తిరువనంతపురం (కేరళ) లో ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరగాల్సి ఉంది.
Indian Premier League | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్ పలు సీజన్లను ఇంతకు ముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశీగడ్డపై నిర్వహించిన విషయం తెలిసిందే. వచ్చే సీజ
Team India | కొన్ని రోజులుగా అభిమానులను ఊరిస్తున్న క్షణం రానే వచ్చింది. టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది బీసీసీఐ. ఎప్పటి నుంచో అభిమానులు అడుగుతున్నట్లే ఈసారి లేతనీలం రంగులో
పొట్టి ఫార్మాట్కు మరింత మెరుగులు అద్దేందుకు రంగం సిద్ధమైంది. అభిమానులకు మరింత చేరువ కావడంతో పాటు టీ20లను ఆకర్షణీయంగా మలిచేందుకు కొత్త నిబంధన రాబోతున్నది.
Impact Player | క్రికెట్లో మజాను పెంచేందుకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు, అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఆటను మరింత రసవత్తరంగా, ఉత్సాహాన్ని పెంచేందుకు
Sanju Samson | టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపారు. అయితే మరికొన్ని రోజుల్లో న్యూజిల్యాండ్-ఏతో జరిగే వన్డే సి�
Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని పేర్�
భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు ఇకపై మాస్టర్కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగ�
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�