T20 World Cup | టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో ఇండియా స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్పై విజయం సాధించి ఫ�
Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలం ముగియడంతో.. మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాను భవిష్యత్తులో మళ్లీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా పోటీ పడతానని
Rohit Sharma:వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరిగే ఆసియాకప్కు ఇండియా వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రిపోర్టర్లు ప్రశ్న వేశారు. ఆ సమయంలో రో
Asia Cup-2023 | ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ సెక్రెటరీ జైషా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉలిక్కిపడింది. ఆసియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకోవాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను కోరి
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో కొత్త కార్యవర్గం కొలువు దీరింది. మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో సభ్యులు ఎలాంటి పోటీలేకుండా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)- సౌరవ్ గంగూలీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీసీఐని త�
Rohit Sharma | టీ 20 ప్రపంచ కప్ టోర్నీకోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. ప్రస్తుతం
Sourav Ganguly | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నారు. దాదా ప్రస్తుతం బీసీసీఐ
Team India | పొట్టి ప్రపంచకప్ ముందు పెర్త్లో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడిన టీమిండియా.. ఒక దానిలో నెగ్గి, రెండో దానిలో ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచుల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడలేదు.
Womens IPL:మహిళల ఐపీఎల్(Women's IPL) టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. అయిదు జట్లతో తొలి ఎడిషన్ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. టోర్నీలో మొత్తం 20 లీగ్ గేమ్స�
సుప్రీం కోర్టు తీర్పుతో వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుదామనుకున్న గంగూలీ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ పార్టీ పెద్దలు ప్రణాళిక రచించారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలను నిశి�
కీసర మండల కేంద్రానికి చెందిన నల్ల క్రాంతిరెడ్డి..జాతీయ టీ20 టోర్నీకి ఎంపికైంది. గత కొన్ని టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న క్రాంతి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు.
BCCI | బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానాన్ని మరో వ్యక్తి భర్తీ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ..