Chetan Sharma | టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదం తెలిపింది.
బౌలింగ్ చేస్తున్నది స్పిన్నరా, పేసరా అనే దాంతో సంబంధం లేకుండా.. ఆడుతున్నది స్వదేశంలోనా, విదేశీ పిచ్లపైనా అని ఆలోచించుకోకుండా.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఔటై తిరిగి పెవిలియన్కు చేరే వరకు ఒకే ఏక�
డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ�
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
మహిళల ప్రిమియర్ లీగ్ వేలం మరో మూడు రోజుల్లో జరగనుంది. 409 మంది వేలానికి అర్హత సాధించారు. వీళ్లలో 246 మంది భారత క్రికటెర్లు, 163మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్స్
టీ20 నంబర్ 1 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఇండియా తరఫున ఆడుతున్న 304వ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. టెస్టు క్యాప్ అందుకున్న అనంతరం ఫ్యామిలీతో ఫొటో ద
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజు ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లాకెర్ తర్వాత ఈ ఘతన సాధించిన రెండో బౌలర్గా కుంబ్లే రి�
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ముక్కోణపు టోర్నీలో పరాజయం ఎరుగకుండా ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తుదిమెట్టుపై తడబడింది. లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన హర్మన్ప్రీత్ బృందం చివరి మ్యాచ్�
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు స్వదేశంలో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారత జట్టు అమ్