వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్కు న్యూజిలాండ్ చేతిలో తొలి ఓటమి ఎదురైంది. వన్డే సిరీస్ వైట్వాష్ ఎదుర్కొన్న కివీస్ పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాకు చెక్ పెట్టింది.
మహిళల క్రికెట్లో నూతన అధ్యాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు ఊహించని విధంగా మహిళల ఐపీఎల్ జట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై కాసుల వర్షం కురిపించాయి.
Women's IPL | చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్కు వేళయింది. లీగ్ పేరుతో పాటు ప్రాంఛైజీల వివరాలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మహిళల ఐపీఎల్కు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL )గా పేరు ఖరారు చేశారు.
Shubman Gill | టెస్టు క్రికెట్లో ఓపెనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ ఏడాది కాలంగా వన్డేల్లోనూ అదరగొడుతున్నాడు. 2019లో న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా జరిగిన పోరులో అరంగేట్రం చేసిన గిల్.. ఈ ఏడ�
IND vs NZ | దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్తో మూడో వన్డేలో కొండంత స్కోరు చేసింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన.. మూడో మ్యాచ్లోనూ ప్రత్యర్థ�
వరల్డ్ కప్ జట్టులో ఎవరిని తీసుకోవాలి? అని విదేశీ కామెంటేటర్లను అడకండని భారత మీడియాకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. వాళ్లు చెప్పిన ఆటగాళ్లు టీమిండియాకు అవసరం లేకపోవచ్చు అ�
మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐ రూ.4 వేల కోట్లు సంపాదించనుంది. జనవరి 25న జరగనున్న వేలంలో మొత్తం 30 సంస్థలు పాల్గొంటున్నాయి. కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్�
Viral video | మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 12 పరుగుల తేడాతో
టీం ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ త్వరలో డిశ్చా్ర్జ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు దె
సొంతగడ్డపై ఎదురులేని ఫామ్ కొనసాగిస్తున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్లు నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. ఇక న్యూజిలాండ్తో పోరుకు రెడీ అయింది.
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రమాదం తర్వ�