డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ�
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
మహిళల ప్రిమియర్ లీగ్ వేలం మరో మూడు రోజుల్లో జరగనుంది. 409 మంది వేలానికి అర్హత సాధించారు. వీళ్లలో 246 మంది భారత క్రికటెర్లు, 163మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్స్
టీ20 నంబర్ 1 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఇండియా తరఫున ఆడుతున్న 304వ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. టెస్టు క్యాప్ అందుకున్న అనంతరం ఫ్యామిలీతో ఫొటో ద
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజు ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లాకెర్ తర్వాత ఈ ఘతన సాధించిన రెండో బౌలర్గా కుంబ్లే రి�
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ముక్కోణపు టోర్నీలో పరాజయం ఎరుగకుండా ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తుదిమెట్టుపై తడబడింది. లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన హర్మన్ప్రీత్ బృందం చివరి మ్యాచ్�
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు స్వదేశంలో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారత జట్టు అమ్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేస�
Women's IPL | వుమెన్స్ ఐపీఎల్ తొలి ఎడిన్స్కు సంబంధించిన వేలం త్వరలో జరుగనున్నది. ఈ నెల 11న లేదంటే 13న నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వేలానికి సంబంధించి వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
పంత్ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని.. పంత్ త్వరగా కోలు