పంజాబ్ కింగ్స్తో సోమవారంనాటి మ్యాచ్లో స్లోఓవర్ రేట్కుగాను కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో కోల్కతా జట్టు తొలి తప్పిదంగా నిబంధనల ప్రకారం జర�
IPL 2023 | ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ సీజన్-16లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కి కాసుల పంట పండుతోంది. జరిమానాల రూపంలో బీసీసీఐ ఖజానాకు లక్షల్లో జమ అవుతున్నాయి.
ODI WC | ఈ ఏడాది ఆసియా కప్ (Asia Cup)కు పాక్ (Pak) ఆతిథ్యం ఇవ్వనున్నది. మరో వైపు ఐసీసీ మెగాటోర్నీ అయిన వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ క్రమంలో భారత్ - పాక్ల మధ్య కొంతకాలంగా టోర్నీల మాటల తూటా�
భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరుతో పోరులో గాయపడిన రాహుల్.. ఈ సీజన్లో మిగతా మ్యాచ�
KL Rahul | లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants) జట్టుకు షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul ) ఈ ఐపీఎల్ (IPL 2023) మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Jason Roy: జేసన్ రాయ్కు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. ఆర్సీబీతో మ్యాచ్లో కోల్కతా బ్యాటర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. బెయిల్స్ను బ్యాట్తో కొట్టిన నేపథ్యంలో ఆ శిక్ష పడింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత జట్టు ఖరారైంది. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 తేదీ వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ మంగళవారం 15 మంది
World Test Championship Final: రోహిత్ సేనలోకి రహానే వచ్చేశాడు. ఇంకా కొంత మంది ప్లేయర్లు సర్ప్రైజింగ్గా జట్టులో చేరారు. జూన్లో జరగనున్న టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
భారత క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ మరోమారు కలకలం రేపింది. శ్రీలంక, న్యూజిలాండ్పై వరుస సిరీస్ విజయాలతో దూకుడుమీదున్న టీమ్ఇండియాకు సంబంధించి అంతర్గత సమాచారం కావాలంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి యువ ప్లే
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు సంబంధించిన ప్రైజ్మనీని భారీగా పెంచింది. వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్మనీ రూ.2కోట్లుగా ఉం�