టీ20 నంబర్ 1 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఇండియా తరఫున ఆడుతున్న 304వ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. టెస్టు క్యాప్ అందుకున్న అనంతరం ఫ్యామిలీతో ఫొటో ద
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజు ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లాకెర్ తర్వాత ఈ ఘతన సాధించిన రెండో బౌలర్గా కుంబ్లే రి�
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ముక్కోణపు టోర్నీలో పరాజయం ఎరుగకుండా ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తుదిమెట్టుపై తడబడింది. లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన హర్మన్ప్రీత్ బృందం చివరి మ్యాచ్�
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు స్వదేశంలో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారత జట్టు అమ్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేస�
Women's IPL | వుమెన్స్ ఐపీఎల్ తొలి ఎడిన్స్కు సంబంధించిన వేలం త్వరలో జరుగనున్నది. ఈ నెల 11న లేదంటే 13న నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వేలానికి సంబంధించి వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
పంత్ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని.. పంత్ త్వరగా కోలు
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మ
IND vs NZ | తొలి టీ20లో దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్ రెండో టీ20లో చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక అందరూ కలిసి సెంచరీ కూడా చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పర
U19 women's worldcup | పోచెఫ్స్ట్రూమ్: యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకుంది.