ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పైనల్లో భారత టాపార్డర్ తేలిపోయింది. నాణ్యమైన పేస్ను ఎదుర్కోలేక మనవాళ్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు పిండుకున్న చోట మనవాళ్లు ఒక్కో పర�
Test Jersey: టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నారు. ఆ జెర్సీల ఫోటోలను ఇవాళ రిలీజ్ చేశారు. బీసీసీఐ తన ట్విట్టర్లో ఆ ఫోటోలను పోస్టు చేసింది. ఆసీస్తో జరిగే టెస్టు
ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38 శాతం బీసీసీఐకి ఇవ్వడం సబబేనని ఐసీసీ సీఈఓ రిచర్డ్ గౌల్డ్ అన్నాడు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో చాలా భాగం బీసీసీఐ వల్లే సమకూరుతున్నదని, అందువల్ల 38 శాతం ఆదాయం బీసీసీఐకి ఇవ్వడం సముచితమని గౌ
TeamIndia New Jersey : టెస్టు క్రికెట్కు కొత్త కళ తెచ్చిన ప్రపంచటెస్టు చాంపియన్షిప్(WTC 2023) మరో వారంలో మెదలుకానుంది. ఓవల్ స్టేడియం వేదికగా టెస్టు గద కోసం ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈసారి భార�
భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్ ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మొక్కల �
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా సభ్యులకు చతేశ్వర్ పుజారా అనుభవం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇంగ్లండ్ కౌంటీల్లో పుజారా ఎంతో కాలంగా ఆడుతున్నాడని, ఆ అనుభవం జట్టు సభ్యులకు ఉపయోగపడుతుందని
IPL 2023 Prize Money : అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ విజేత ఎవరో రేపటితో తేలిపోనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7ః30 గంటలకు టైటిల్ పోరు జరగ�
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అడిడాస్తో భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వచ్చే నెల నుంచి భారత జట్టు వినియోగించే కిట్లను అడిడాస్ అందించనుంది.
ప్రముఖ జర్మన్ కంపెనీ అడిడాస్ (Adidas) ఇకపై టీమ్ఇండియా (Team India) కిట్ స్పాన్సర్గా (Kit Sponsor) వ్యవహరించనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్తో జతకట్టనున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్�
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వివాదంలో చిక్కుకుంది. సీఎస్కే మేనేజ్మెంట్ ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ లాయర్ కేసు దాఖలు �
World Cup | వన్డే ప్రపంచ కప్కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. అక్టోబర్లో మెగా టోర్నీ
ప్రారంభంకానున్నది. టోర్నీకి సంబంధించిన షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తు చేస్తుండగా.. త్వరలోనే ప్రకటించనున్నది. ప్రస్తుత
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతేకాకుండా వరల్డ్ కప్ 2023లో మొదటి మ్యాచ్ సైతం మోదీ స్టేడియంలోనే జరగనుంది.