Jason Roy: జేసన్ రాయ్కు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. ఆర్సీబీతో మ్యాచ్లో కోల్కతా బ్యాటర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. బెయిల్స్ను బ్యాట్తో కొట్టిన నేపథ్యంలో ఆ శిక్ష పడింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత జట్టు ఖరారైంది. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 తేదీ వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ మంగళవారం 15 మంది
World Test Championship Final: రోహిత్ సేనలోకి రహానే వచ్చేశాడు. ఇంకా కొంత మంది ప్లేయర్లు సర్ప్రైజింగ్గా జట్టులో చేరారు. జూన్లో జరగనున్న టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
భారత క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ మరోమారు కలకలం రేపింది. శ్రీలంక, న్యూజిలాండ్పై వరుస సిరీస్ విజయాలతో దూకుడుమీదున్న టీమ్ఇండియాకు సంబంధించి అంతర్గత సమాచారం కావాలంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి యువ ప్లే
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు సంబంధించిన ప్రైజ్మనీని భారీగా పెంచింది. వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్మనీ రూ.2కోట్లుగా ఉం�
ఈ మధ్యే ఫార్ములా 1 పోటీలకు పచ్చ జెండా ఊపిన సౌదీ అరేబియా(Soudi Arabia) ప్రభుత్వం తమ దేశంలో T20లీగ్ ఒకటి నిర్వహించాలని భావిస్తోంది. వరల్డ్స్ రిచెస్ట్ టీ 20 లీగ్ దిశగా పావులు కదుపుతోంది. ఈ విషయమై సౌదీ అధిక�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. స్వదేశం వేదికగా అక్టోబర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన ఐదు స్టేడియాల్లో రూ.500 కో
ODI WC 2023 : ఐపీఎల్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మెగా సమరానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఐదు ప్రధాన స్టేడియాలకు మర�
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే దేశవాళీ సీజన్ షెడ్యూల్ను ప్రకటించింది. 2023-24 దేశవాళీ సీజన్ జూన్ 28న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్తో షురూకానున్నది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మొ
అవినీతి లేని పాలన అంటూ గొప్పలకు పోయే బీజేపీ నాయకులు ఆచరణలో చేసేవన్నీ అధర్మాలే. ఈ విషయం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. దేశ ప్రధాని మొదలుకొని ఇక్కడి బండి సంజయ్ వరకు మాట్లాడితే ధర్మం కోసం అని చెప్పడం పరిప�
Ravindra Jadeja: రవీంద్ర జడేజా జాక్పాట్ కొట్టేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లిస్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది సీజన్కు చెందిన జాబితాను బీసీసీఐ రిలీజ్ చేసింది. కేఎల్ రాహుల్ను ఏ నుంచి బీ క్యాటగిరీలోకి మార్�
ఈ యేడాది చివరలో మన దేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ వేదికల్లో హైదరాబాద్కు చోటు దక్కిందని సమాచారం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ నిర్వహణకు బీసీసీఐ దాదాపు డజను వేదికలను ఎంపిక చేసింది.
Shoaib Akhtar | వన్డే ప్రపంచకప్-2023 కౌంట్డౌన్ మొదలైంది. ఐసీసీ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. టైటిల్ పేవరెట్లుగా జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు �