దుబాయ్: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా జడ్డూ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడని శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘జడేజా కుడి
టోక్యో ఒలింపిక్స్లో భారత్ గర్వపడేలా చేసిన క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకడు. జావెలిన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచిన నీరజ్.. అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించాడు. అనంతరం తన జావెటిన్ను ప్రధాని
వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఊహించినదానికంటే వేగంగా రికవరీ అవుతున్నాడు. వెన్నునొప్పి వేధించడంతో బుమ్రాకు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అ�
ఫార్మాట్తో సంబంధం లేకుండా రాణించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడా..? మరో రెండునెలల్లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ.. ఈ ఫార్మాట్లో ఆడటం కష్టమేనా..? అంట�
దుబాయ్ : కింగ్ కోహ్లీ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు. ఆసియాకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం కోహ్లీ తన సంతకం చేసిన జెర్సీని పాకిస్తాన్ పేసర్ హరీస్ రవూఫ్కి బహుమతిగా ఇచ్చా�
ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకలో క్రికెట్ గురించి చర్చించేందుకు ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నడుం బిగించాడు. ఈ క్రమంలో బీసీసీఐతోపాటు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సెక్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వచ్చే నెల ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్లో మన అమ్మాయిలు 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్�
90వ దశకంలో భారత క్రికెట్లో సచిన్తో పాటు ఆడిన అతడి చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. తనకు బీసీసీఐ నుంచి వచ్చే పింఛన్ తప్ప మరే విధమైన ఆదాయమూ లేదని, తనను ఆదుకోవాలని వేడుక
సుమారు ఆరేండ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఈ పర్యటనకు ఎంపికైన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ ను
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా లెజెండరీ ప్లేయర్లతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఇలా భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ ఒకటి నిర్వహ�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిం�
వాస్తవానికి ఐపీఎల్కు ఇప్పుడు ఆఫ్ సీజన్. ఐపీఎల్-15 ముగిశాక ‘మీడియా రైట్స్’ అంశం తప్ప అందుకు సంబంధించిన వార్తలేవీ మీడియాలో అంతగా ప్రాధాన్యం సంపాదించలేదు. కానీ రెండ్రోజుల నుంచి ఐపీఎల్ మళ్లీ పతాక శీర్షికలక�
కోల్కతా: లెజెండ్స్ లీగ్లో పాల్గొనే భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. ఈ యేడాది లెజెండ్స్ లీగ్లో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 16న ఇండియా మహా�
జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత హెడ్కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్నకు ముందు జింబాబ్వేలో పర్యటించనున�