భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా లెజెండరీ ప్లేయర్లతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఇలా భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ ఒకటి నిర్వహ�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (CSA T20)లో సైతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిం�
వాస్తవానికి ఐపీఎల్కు ఇప్పుడు ఆఫ్ సీజన్. ఐపీఎల్-15 ముగిశాక ‘మీడియా రైట్స్’ అంశం తప్ప అందుకు సంబంధించిన వార్తలేవీ మీడియాలో అంతగా ప్రాధాన్యం సంపాదించలేదు. కానీ రెండ్రోజుల నుంచి ఐపీఎల్ మళ్లీ పతాక శీర్షికలక�
కోల్కతా: లెజెండ్స్ లీగ్లో పాల్గొనే భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. ఈ యేడాది లెజెండ్స్ లీగ్లో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 16న ఇండియా మహా�
జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత హెడ్కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్నకు ముందు జింబాబ్వేలో పర్యటించనున�
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టులు, వన్డేలు మినహా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చే�
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
ఆసియా కప్ జరిగిన తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో సిరీస్లు ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. భారత జట్టు మొదట�
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
1990లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేసిన తప్పులనే ప్రస్తుతం టీమిండియా కూడా పునరావృతం చేస్తుందని పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జింబాబ్వే పర్యటనకు శిఖర్ ధావన్ను సారథిగా నియమించి.. సీ�
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్�
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన క�