ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నింటి (పాకిస్తాన్ తప్ప)ని జల్లెడ పట్టి దూకుడుగా ఆడే క్రికెటర్లను ఏరికోరి తెప్పించి వారితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడిస్తున్నాయి ఇక్కడి ఫ్రాంచైజీలు. ఆస్ట్రేలియా, ఇంగ
అండర్-19 ప్రపంచకప్ గానీ మరేదైనా జూనియర్ స్థాయి క్రికెట్ టోర్నీలు ముగిసిన తర్వాత వచ్చే ప్రధానమైన ఆరోపణలు ఆటగాళ్ల వయసు మీదే.. తప్పుడు దృవ పత్రాలను సమర్పించి టోర్నీలో పాల్గొన్నాడని తరుచూ వార్తలు చూస్తూనే ఉం�
ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022కు ఇటీవలే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టోర్నీ నిర్వహణ నుంచి శ్రీలంక తప్పుకోవడంతో ఈ ఏడాది ఆసియా కప్ను యూఏఈలో నిర్వహించనున్నారు. తాజాగా టోర్నీ అ�
కరోనా కారణంగా రెండేండ్ల పాటు కుంటుపడిన దేశవాళీ క్రికెట్ను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నడుం కట్టింది. ఈ మేరకు గురువారం ముంబైలో ముగిసిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావే
ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరుంది. ప్రపంచ క్రికెట్ను శాసించేగలిగే సత్తా ఉన్న బోర్డు చర్యలు కూడా ‘రిచ్’గానే ఉన్నాయి. అవును.. మాంచెస్టర్ (ఇంగ్లండ్)లో మూడో వన్డే ముగిస�
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగంలో సవరణ చేపట్టాలని సుప్రీంలో వేసిన పిటిసన్ను జూలై 21వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. బీసీసీఐ అధ్యక్�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభకు ఎంపీగా నియమితుడైన ఆయన.. త్వరలోనే బీసీసీఐ నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఘనత లలిత్ మోడీదే అని చెప్పకతప్పదు. 2008లో ఈ లీగ్ కు కర్త, కర్మ, క్రియ అయి వ్యవహరించిన మోడీ.. తర్వాత వెలుగుచూసిన అవినీతి ఆరోపణలతో దేశం విడి
ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా పదవీకాలం ముగియనున్నది. ఈ పరిస్థితుల్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే నిలువరిస్తూ టీమ్ఇండియా విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఇదే జోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి మాంచ
సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లక�
పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ విమర్శల జడివానను ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అండగా నిలిచాడు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసింది తక్కువేమీ కాదని.. అంతర్జా�
భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో.. భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. �
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. వచ్చే నెల 22న టీమిండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తో ఒక మ్యాచ్ ఆడాలని కేంద్రం బీసీసీఐని కోరింది. భారతదేశానికి స్వాతం
టీమిండియాకు విరాట్ కోహ్లి తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ వచ్చాక కూడా సిరీస్కు ఒక కెప్టెన్ అంటూ బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మతో పాటు క�