G Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డిని నియమించారు. ఆ పోస్టు నుంచి బండి సంజయ్ను తప్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ మార్చింది. ఏపీకి పురంధేశ్వరిని అధ్యక్షురా�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీలో ముసలం పుట్టింది. తమకు పదవులు కావాలంటూ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రాజకీయం మొత్తం అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్�
MLA Raghunandan Rao | దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి
బీజేపీకి ‘లీకుల’ వ్యవహరం కొత్త తలనొప్పిగా మారింది. కొంతకాలంగా బీజేపీ నుంచి రోజుకొక వార్త లీకు రూపంలో బయటికి వస్తున్నది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగి�
రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వివాదాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్త
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం �
రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికే బీజేపీ.. పరిగెత్తడం అటుంచి కనీసం నడవలేక బొక్కబోర్లా పడింది. పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరుగుతున్నది.
Gandra Venkataramana Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కనడం మానుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎంత చేసినా, ఎన్నిసర్కస�
‘నా బిస్తర్ రెడీగా ఉంది. జేపీ నడ్డా ఒక్క కాల్ చేస్తే పదవి నుంచి తప్పకుంటా’.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది కచ్చితంగా అధ్యక్ష మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు
‘కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజ య్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్త డు’ అంటూ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్�
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు.
‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి. దీనికి అన్ని రాజకీయపార్టీలు కలిసిరావాలి’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద
KTR | రాజన్న సిరిసిల్ల : ఎవడో వచ్చి నాలుగు స్పీచ్లు కొట్టంగానే, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వగానే ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం కూడా ఆగం కావొద్దు.. ఈ రాష్ట్రం ఎవరి వల్ల బాగు పడుతుందో ఆలోచించాలి అని ర�