Gandra Venkataramana Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కనడం మానుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎంత చేసినా, ఎన్నిసర్కస�
‘నా బిస్తర్ రెడీగా ఉంది. జేపీ నడ్డా ఒక్క కాల్ చేస్తే పదవి నుంచి తప్పకుంటా’.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది కచ్చితంగా అధ్యక్ష మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు
‘కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజ య్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్త డు’ అంటూ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్�
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు.
‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి. దీనికి అన్ని రాజకీయపార్టీలు కలిసిరావాలి’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద
KTR | రాజన్న సిరిసిల్ల : ఎవడో వచ్చి నాలుగు స్పీచ్లు కొట్టంగానే, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వగానే ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం కూడా ఆగం కావొద్దు.. ఈ రాష్ట్రం ఎవరి వల్ల బాగు పడుతుందో ఆలోచించాలి అని ర�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర కుమారుడని, మాటలు తప్ప చేసేది ఏమీ ఉండదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత�
Kadiyam Srihari | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో
ధరణే మా ధైర్యం అంటూ ప్రజలు చేస్తున్న నినాదాలు.. పిడికిలి ఎత్తి చేస్తున్న సంఘీభావ ప్రకటనలు బీజేపీకి శరాఘాతంలా తగిలాయి. దెబ్బకు దయ్యం దిగివచ్చినట్టు.. ధరణి పోర్టల్పై రాష్ట్ర బీజేపీ మాట మార్చేసింది. శుక్రవ�
తెలంగాణ బీజేపీకి తాజా ట్యాగ్లైన్ అధ్యక్షుడి మార్పు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ను నియమించబోతున్నారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది.
కొందరికి ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యమంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్కు ఆమె కౌంటర్ ఇచ్చారు.
సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవటం, బయట నుంచి వచ్చిన నేతలు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకొనే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయం ఒప్పేసుకొన్నారు.
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�