Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగమంటే ఎట్లుంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడం.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకోటి ఆయన ప్రసంగంలో కనిపించదు. ఆయ�
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పోరాటం చేయాలని.. దొంగ దీక్షలతో పబ్బం గడుపుతూ ప్రజల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి తెలంగాణ అభివృద్ధి అంటే నిలువెల్లా విషం, విద్వేషమే నిండి ఉన్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. ఆయన చదువు, సంధ్యలేని సన్�
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి పదివేలు ఇప్పిస్తవా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నిలదీశా రు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల స్కెచ్. కొనుగోళ్ల కోసం వచ్చిన వారి ఆడియో, వీడియో, వాట్సాప్ చాట్స్ ద్వారా ఈ విషయం బట్టబయలైంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియన్ నేత ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అధినేతకు తెలియకుండా ఈటల ఖమ్మం పర్యటన పార్టీలో వర్గపోరుకు తెరలేపినట్ట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్ధాల బతుకేనని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్కి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్�
రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట ప్రేమ చూపిస్తున్నారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు మండిపడ్డారు. అన్నదాతలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అందిస్తున్న పది వేలకు మరో పది వేల�
Bajireddy Govardhan | హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్దాల బతుకు అని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆరోపించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి �
‘నన్నే అమ్ముడుపోయావ్ అంటావా’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారనేది బీజేపీ నేతలకు జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు. ‘కనీసం రేవంత్రెడ్డి పేరైన
బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మార్చ్.. నిరుద్యోగులకు భరోసానివ్వడంలో విఫలమైంది. మూడ్రోజుల కిందట మహబూబ్నగర్లో నిర్వహించిన కార్యక్రమం జనం లేక బోసి పోయింది. టార్చ్ వేసి వెతికినా నిరుద్యోగులు కనిపించల
రా ష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నది, రాబోయే కాలంలో ఆదుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూస్తామని, ఎవరూ దిగులు పడొద్దని భరోసా �