బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియన్ నేత ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అధినేతకు తెలియకుండా ఈటల ఖమ్మం పర్యటన పార్టీలో వర్గపోరుకు తెరలేపినట్ట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్ధాల బతుకేనని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్కి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్�
రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట ప్రేమ చూపిస్తున్నారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు మండిపడ్డారు. అన్నదాతలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అందిస్తున్న పది వేలకు మరో పది వేల�
Bajireddy Govardhan | హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్దాల బతుకు అని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆరోపించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి �
‘నన్నే అమ్ముడుపోయావ్ అంటావా’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారనేది బీజేపీ నేతలకు జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు. ‘కనీసం రేవంత్రెడ్డి పేరైన
బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మార్చ్.. నిరుద్యోగులకు భరోసానివ్వడంలో విఫలమైంది. మూడ్రోజుల కిందట మహబూబ్నగర్లో నిర్వహించిన కార్యక్రమం జనం లేక బోసి పోయింది. టార్చ్ వేసి వెతికినా నిరుద్యోగులు కనిపించల
రా ష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నది, రాబోయే కాలంలో ఆదుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూస్తామని, ఎవరూ దిగులు పడొద్దని భరోసా �
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ‘నిరుద్యోగ మార్చ్' పేరిట బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారు. మంగళవారం చేపట్టనున్న ర్యాలీ సక్సెస్ మాట అటుంచితే సొంత పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
SSC Paper Leak | పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి
రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్ని పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా, లక్షల మంది విద్యార్థులను ఆందోళన కలిగించేలా.. టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులకు శిక్షలు పడేలా వరంగల్ పోలీసులు పకడ్�
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ, వరంగల్లో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ పోలీసులు అనుమతి ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి, ఈసారి �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మతి భ్రమించిందని, అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణను జీర్ణించుకోలేక అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డ�