Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ‘నిరుద్యోగ మార్చ్' పేరిట బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారు. మంగళవారం చేపట్టనున్న ర్యాలీ సక్సెస్ మాట అటుంచితే సొంత పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
SSC Paper Leak | పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి
రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్ని పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా, లక్షల మంది విద్యార్థులను ఆందోళన కలిగించేలా.. టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులకు శిక్షలు పడేలా వరంగల్ పోలీసులు పకడ్�
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ, వరంగల్లో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ పోలీసులు అనుమతి ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి, ఈసారి �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మతి భ్రమించిందని, అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణను జీర్ణించుకోలేక అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డ�
Minister Koppula Eshwar | బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) ఫైర్ అయ్యారు.
Bandi Sanjay | అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు తమ అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకొన్నారు. ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి. బండి సంజయ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాత�
తెలంగాణ కమలనాథులు ఇటీవల కండువాలు కప్పుతాం... కండువాలు కప్పుతామంటూ ఇతర పార్టీ నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని రెండు, మూడేండ్లుగా రాష్ట్ర నాయకత్వం ఊరిస్తూ వ
ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన బీజేపీ (BJP) కార్యక్రమంలా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanj
Bandi Sanjay | రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి రోజు, మలి రోజు ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ బీజేపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఆ నె పం ప్రభుత్వంపై నెట్�
టెన్త్ హిందీ పేపర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ విచారణ వ్యవస్థను బెదిరిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ లేని విధంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు �
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తునకు ప్రధాన నిందితుడైన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది.
Bandi Sanjay | నిన్నటివరకూ ఫోన్ విషయంలో వివిధ రకాలుగా మాట్లాడి, చివరికి తాను ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులపై ఎదురుదాడి చేసిన సంజయ్.. ఇప్పుడు తాను వాడుతున్న ఫోన్ పోయిందని ఆదివారం సాయంత్రం తన కార్యాలయం నుంచి మె