రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమా!బండి సంజయ్ది ఇంత చిల్లర తనమా?ఎమ్మెల్యే రఘునందన్రావు అతి తెలివి వ్యాఖ్యలపై విస్మయం 2 గంటల్లోనే పరీక్ష హాల్ నుంచి రావచ్చా అంటూ ప్రశ్నల వర్షం చేసిన తప్పు
ప్రశ్నపత్రం లీకేజీ, గతంలో పాల్పడిన నేరాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై పీడీ యాక్టు ప్రయోగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి నేరస్థులు, అవ
BJP | నిన్న ఉద్యోగాల భర్తీపై కుట్ర, నేడు విద్యార్థుల పరీక్షలపై కుతంత్రం. ఉద్యోగాల భర్తీ ఆలస్యమైతే, విద్యార్థుల పరీక్షలు ఆగిపోతే తలెత్తబోయే పరిణామాలకు యువత భవిష్యత్తు నాశనం కావాల్సిందేనా? రాజకీయ లబ్ధి కోసం �
ప్రశ్నాపత్రం లీకువీరుడు, బీజేపీ స్టేట్ చీఫ్ బండి నిర్వాకంపై పేరెంట్స్ భగ్గుమన్నారు. నీ రాజకీయ లబ్ధి కోసం ‘పది’ హిందీ పరీక్ష పత్రాల లీకేజీకి సహకరించి ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులకు శిక్ష వేస్తావ�
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోను ఉద్దేశపూర్వకంగా పరీక్ష కేంద్రం నుంచి బయటికి తెప్పించి.. పరీక్ష జరుగుతున్నప్పుడే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడు
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారని, కార్యకర్తలే మా బలం.. బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శ
రాజకీయ లబ్ధి కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టిన బీజేపీ నీచ రాజకీయాలపై పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్రతో మరీ ఇంతకు దిగజారుతారా..? పదో తరగతి పే�
నీ స్వార్థ రాజకీయాలకోసం మా పిల్లలే దొరికిండ్రా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హిందీ ప్రశ్న పత్రం బయటకు రావడంతో ఇక మొత్తం పరీక్షలు రద్దవుత�
పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్కుమార్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్న
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక త్యాగాలకు ఓర్చి నిబద్ధతతో తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు ప్రజలు అవకాశం ఇచ్చి 2014లో అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్�
అవినీతి లేని పాలన అంటూ గొప్పలకు పోయే బీజేపీ నాయకులు ఆచరణలో చేసేవన్నీ అధర్మాలే. ఈ విషయం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. దేశ ప్రధాని మొదలుకొని ఇక్కడి బండి సంజయ్ వరకు మాట్లాడితే ధర్మం కోసం అని చెప్పడం పరిప�
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని హైదరాబాద్-నాగార్జునసాగ�