ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తే�
దొంగతనం చేసిన దొంగే.. దొంగదొంగ అన్నట్టుగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరు ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ తీరు దుర్మార్గంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.
పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఉగ్రవాదులకు వర్తింపజేసే ‘ఉపా’ చట్టం కింద కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర�
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చాలని ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలిసిపోయారు. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీలకు, వచ్చే ఏడాది పార్లమెంట్కు ఎన్నికలు జరుగనుండటంతో జాతీయ అధ్యక�
రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమా!బండి సంజయ్ది ఇంత చిల్లర తనమా?ఎమ్మెల్యే రఘునందన్రావు అతి తెలివి వ్యాఖ్యలపై విస్మయం 2 గంటల్లోనే పరీక్ష హాల్ నుంచి రావచ్చా అంటూ ప్రశ్నల వర్షం చేసిన తప్పు
ప్రశ్నపత్రం లీకేజీ, గతంలో పాల్పడిన నేరాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై పీడీ యాక్టు ప్రయోగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి నేరస్థులు, అవ
BJP | నిన్న ఉద్యోగాల భర్తీపై కుట్ర, నేడు విద్యార్థుల పరీక్షలపై కుతంత్రం. ఉద్యోగాల భర్తీ ఆలస్యమైతే, విద్యార్థుల పరీక్షలు ఆగిపోతే తలెత్తబోయే పరిణామాలకు యువత భవిష్యత్తు నాశనం కావాల్సిందేనా? రాజకీయ లబ్ధి కోసం �
ప్రశ్నాపత్రం లీకువీరుడు, బీజేపీ స్టేట్ చీఫ్ బండి నిర్వాకంపై పేరెంట్స్ భగ్గుమన్నారు. నీ రాజకీయ లబ్ధి కోసం ‘పది’ హిందీ పరీక్ష పత్రాల లీకేజీకి సహకరించి ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులకు శిక్ష వేస్తావ�
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోను ఉద్దేశపూర్వకంగా పరీక్ష కేంద్రం నుంచి బయటికి తెప్పించి.. పరీక్ష జరుగుతున్నప్పుడే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడు
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారని, కార్యకర్తలే మా బలం.. బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శ
రాజకీయ లబ్ధి కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టిన బీజేపీ నీచ రాజకీయాలపై పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్రతో మరీ ఇంతకు దిగజారుతారా..? పదో తరగతి పే�
నీ స్వార్థ రాజకీయాలకోసం మా పిల్లలే దొరికిండ్రా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హిందీ ప్రశ్న పత్రం బయటకు రావడంతో ఇక మొత్తం పరీక్షలు రద్దవుత�