హైదరాబాద్ : బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్పై(Bandi Sanjay )మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో(Medipally police station) కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. నాచారం సీఐ నందీ శ్వర్రెడ్డి (CI Nandiswar Reddy) విధి నిర్వహణలో ఉన్న తనపై బండి సంజయ్ దాడి చేశాడని సీఐ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు అయింది.