టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర బయటపడిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీలోనూ ఆయన పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీలో రెండో ప్రధాన నిందితుడు, �
తనస్వార్థ రాజకీయాలకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై సకల జనం కన్నెర్ర జేసింది. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేయించడంపై మండిపడింది. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర�
పదో తరగతి హిందీ ప్రశ్నపత్ర లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య దశాబ్దానికి పైగా సంబంధం ఉన్నది. ఏ సమయంలోనైనా సరే బండిని కలవాలంటే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్రీ ఉంటు�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
SSC Paper leak |టెన్త్ హిందీ ప్రశ్నపత్రాన్ని పరీక్ష కేంద్రం నుంచి బయటకు తరలించిన కుట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ �
‘పది’ ప్రశ్నాపత్రం బహిర్గతం చేయడంలో పాత్రధారుడు.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇవేం పనులంటూ పలు ప్రాంతాల్లో బండి దిష్�
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఓ ముందస్తు ప్రణాళికతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు�
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని సవాల్�
టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తం ఉన్నదని పలువురు బీఆర్ఎస్ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.