SSC Paper leak |టెన్త్ హిందీ ప్రశ్నపత్రాన్ని పరీక్ష కేంద్రం నుంచి బయటకు తరలించిన కుట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ �
‘పది’ ప్రశ్నాపత్రం బహిర్గతం చేయడంలో పాత్రధారుడు.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇవేం పనులంటూ పలు ప్రాంతాల్లో బండి దిష్�
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఓ ముందస్తు ప్రణాళికతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు�
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని సవాల్�
టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తం ఉన్నదని పలువురు బీఆర్ఎస్ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
వరంగల్లో హిందీ పేపర్ లీకేజీ ముమ్మాటికీ బండి సంజయ్ కుట్రేనని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొ
ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే ప్రజల మనసులు గెలవాలే కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హితవుపలికారు.
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా రాష్ట్ర సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ల
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పోలీసులు వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరుచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస�