SSC Exam Paper Leak | పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహారంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడు బూరం ప్రశాంత్తోపాటు మరో ఇద్దరిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర�
వరుసపెట్టి పేపర్ లీకేజీ కుట్రలకు పాల్పడుతూ ఆ నేరం ప్రభుత్వానిదేనని వేలెత్తి చూపుతున్న తొండి సంజయ్.. మిగిలిన నాలుగు వేళ్లు తన వైపే చూపుతున్న సంగతి గమనించటం లేదు. అధికార దాహంతో లక్షలాది మంది విద్యార్థుల
రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గోతికాడి నక్కలు ఎలా కాచుక్కూర్చున్నాయో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మంగళవారం ఉదయం పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం బయటకు వచ్చిందన్న విష�
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతుండడంతో దీనిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదా�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టిం�
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా, స్వచ్ఛందంగా తప్పుకుంటానని స్పీకర్ పోచారం శ్రీన�
ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ పార్టీశ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సమావేశాలకు హాజరయ్యే ముఖ్య నేతలక�
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఆనందోత్సాహాల నడుమ సాగుతున్నాయి. మంగళవారం మోర్తాడ్, జుక్కల్, తాడ్వాయి మండలాల్లో నిర్వహించిన సమ్మేళనాలకు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. తొమ్మిదేండ్లలో సాధించి�
KTR | టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మంగళవా�