Minister KTR | గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి మొదలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సహా అన్ని ధరలు అన్నీ ఆకాశన్నంటడంతో ప్రజలు విలవిల్లాడుతున్న
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు.
MLC Palla Rajeshwar Reddy | పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్లో బయటకు రావడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని బయటపడటంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేక వ�
ప్రశ్నపత్రాల లీకేజీలో (Paper Leak) రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. పశ్రపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని (Bandi Sanjay) తక్షణమే అధ్యక్ష పద
Bandi Sanjay | పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, బండిని అదుపులోకి తీస�
రాష్ట్రంలో పేపర్ లీకేజీల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. బంగారు తెలంగాణను అధోగతిపాలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్�
SSC Exam Paper Leak | పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహారంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడు బూరం ప్రశాంత్తోపాటు మరో ఇద్దరిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర�
వరుసపెట్టి పేపర్ లీకేజీ కుట్రలకు పాల్పడుతూ ఆ నేరం ప్రభుత్వానిదేనని వేలెత్తి చూపుతున్న తొండి సంజయ్.. మిగిలిన నాలుగు వేళ్లు తన వైపే చూపుతున్న సంగతి గమనించటం లేదు. అధికార దాహంతో లక్షలాది మంది విద్యార్థుల
రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గోతికాడి నక్కలు ఎలా కాచుక్కూర్చున్నాయో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మంగళవారం ఉదయం పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం బయటకు వచ్చిందన్న విష�
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�