తన ఇంటిని బీజేపీ నేతలు అక్రమంగా లాక్కున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన ఓ మహిళ బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి శనివారం ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలోని సాయికృ�
సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�
తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగునెలల గడువు ఉన్నా, అన్నీ పార్టీలు అప్పుడే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం కేసీఆర్ అందరికంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు.
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిన తర్వాత పార్టీలో గొడవలు, గ్రూపు రాజకీయాలు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బండికి వ్యక్తిగతంగా క్రేజ్ ఏమీ లేదని, అదంతా బీజేపీదేనని ప�
Minister KTR | ప్రజలకు కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, గ్రోత్ ఇంజిన్ సర్కార్ అని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా త�
బీజేపీలో పార్టీ మారాలనుకునే వారికి బండి సంజయ్ సాకుగా దొరికాడని ఆ పార్టీలో ఒక వర్గం వాదన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలోనైనా నిలిచేటట్టు లేదని కొందరు నాయకులు పార్టీ మారాలనుకుంటున్నారని, అయితే ఆ
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నద
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతు�
BJP | కిషన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీలో కొత్త కలకలాన్ని రేపింది. తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తూ వచ్చిన బీజేపీ ఒక్క సభతో ఆ అర్హత కోల్పోయింది. కాంగ్రెస్ తరహాలో బీజేపీ నేతలు బహిరం
Bandi Sanjay | ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్�