బీజేపీలో పార్టీ మారాలనుకునే వారికి బండి సంజయ్ సాకుగా దొరికాడని ఆ పార్టీలో ఒక వర్గం వాదన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలోనైనా నిలిచేటట్టు లేదని కొందరు నాయకులు పార్టీ మారాలనుకుంటున్నారని, అయితే ఆ
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నద
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతు�
BJP | కిషన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీలో కొత్త కలకలాన్ని రేపింది. తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తూ వచ్చిన బీజేపీ ఒక్క సభతో ఆ అర్హత కోల్పోయింది. కాంగ్రెస్ తరహాలో బీజేపీ నేతలు బహిరం
Bandi Sanjay | ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్�
Bandi Sanjay | బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిందే బండిసంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలిగించగానే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని తెలిపారు. బండిని అందరూ గుండెల్ల�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి రాహుల్గాంధీలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోష్ కనిపిస్తున్నది. ఇది ఆత్మవంచనతో తెచ్చి పెట్టుకున్నదా? లేక నిజంగానే మనసుల్లోంచి వస్తున్నదా? అనేది దేవతా వ�
Revanth Reddy | ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. ఉచిత విద్యుత్ అవసరం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చాయా? ఆ వ్యాఖ్యలతో పార
BJP | కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట.. ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకడు’.. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ఇలాంటి సామెతలు ఎన్నయినా చెప్పొచ్చు అంటున్నారు రాజ�
బీజేపీ తనను పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వాపోయారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నపుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఆయన స్థానంలో తననే నియమిస్తారనీ ఊహించి ఉంటే బండి వ్యతిరేక శిబిరానికి మద్దతు ఇ
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �