BJP | అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గంభీరావుపేటకు చెందిన ఆ పార్టీ కీలకనేత కటకం మృత్యుంజయం పార్టీని వీడారు. శుక్రవారం ప్రాథమిక సభ్యత్వాన�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�
బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు రూ.50 వేల భారీ జరిమానా విధించింది.
అమెరికాలోని అట్లాంటాలో (Atlanta) అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ సంబురాలు జరుగన�
తన ఇంటిని బీజేపీ నేతలు అక్రమంగా లాక్కున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన ఓ మహిళ బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి శనివారం ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలోని సాయికృ�
సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�
తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగునెలల గడువు ఉన్నా, అన్నీ పార్టీలు అప్పుడే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం కేసీఆర్ అందరికంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు.
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిన తర్వాత పార్టీలో గొడవలు, గ్రూపు రాజకీయాలు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బండికి వ్యక్తిగతంగా క్రేజ్ ఏమీ లేదని, అదంతా బీజేపీదేనని ప�
Minister KTR | ప్రజలకు కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, గ్రోత్ ఇంజిన్ సర్కార్ అని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా త�