Harish Rao | సంగారెడ్డి : దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్ లేదు.. పది పరీక్షలు( Tenth Exams ) సాఫీగా సాగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ధన్�
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్ర లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య దశాబ్దానికి పైగా సంబంధం ఉన్నది. ఏ సమయంలోనైనా సరే బండిని కలవాలంటే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్ర�
విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కుట్ర చేశారని.. బీజేపీకి నీచ సంస్కృతి ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మ�
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీ బండి సంజయ్కుమార్పై అనర్హత వేటు వేయాలని టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లోక్సభ స్పీకర్, పార్లమెంట్ సెక్రట
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి హనుమకొండ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు బూరం ప్రశాంత్
టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర బయటపడిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీలోనూ ఆయన పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీలో రెండో ప్రధాన నిందితుడు, �
తనస్వార్థ రాజకీయాలకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద