పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర సర్కారు కూలిపోతుందని ఆరోపణలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Etela Rajender | భీమదేవరపల్లి : అధిష్టానం అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి �
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప
Six guarantees | అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని ఎంప
రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వం వాటినెలా తీరుస్తుందని, ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.
కేవలం ఇంటిపేరు ఒక్కటైనందుకే బంధుత్వం అంటగట్టి విద్యుత్తు శాఖలో ఉద్యోగం ఇప్పించారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల వేళ తనను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు �
రాబోయే లోక్సభ ఎన్నికలపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి బరిలో దిగుతానని ఎ�
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని, కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులకే పరిమితం కావద్దని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమా�
Bandi Sanjay | ఆరు గ్యారెంటీల పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజ
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రి చేయడాన్ని రాష్ట్రపతి, ప్రధానితో పాటు వివిధ పార్టీలు తప్పుబట్టాయి. కానీ ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగ�
సిరిసిల్ల జిల్లా పరిధిలోని శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో ముం పునకు గురైన బాధితులను తక్షణమే ఆదుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్